sentence
stringlengths
4
289
తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో నష్టపోయిన రైతులు మత్స్యకారులకు
చూసావా
ఎన్నికల ఓట్ల లెక్కింపును ఐదు వందల ముప్పయ్యవ కేంద్రాల్లో చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు
విద్యా ఉపాధి కోసం కాదని మానవత్వానికి ప్రతిరూపమని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు
ఖాతాల నిర్వహణ కోసం సంస్థ వినియోగించే సర్వర్లకు అదనంగా వారు రహస్యంగా వాడే క్లౌడ్ సర్వర్లు కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు తమ సోదరులు
ఈవీఎంల ద్వారానే నిజామాబాద్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఎన్నిక జరపడం కష్టమైన పని అన్నారు
ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మల్లికార్జునరావు
ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ప్రవర్తనని అమల్లోకి వచ్చింది రాష్ట్రాలు కేంద్ర ఫలిత ప్రాంతాలతో
వీటిలో ఒక బంగారు నాలుగు రజత మూడు పథకాలున్నాయి టోర్నమెంట్లో పాల్గొన్న ముప్పు దేశాల
ఇది వరకటి ఎంఎస్పీ పథకాల మాదిరిగానే రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తుంది
నలమల అడవుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే
అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు లో
డిబేట్ ట్రంప్ గారు అంటే ఎంత ఇన్స్టంట్ చూస్తుంటే ఇవన్నీ గ్రహించుకుని ఇండియా వెరీ
ఎన్ఆర్సీ ఇండియా ఈరోజు కార్యక్రమం నిర్వహించింది న్యూఢిల్లీలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హోంశాఖ సహాయమంత్రి
వచ్చే ఏడాదిన్నర కాలంలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు
నైపుణ్యాల అభివృద్ధిలో బెవరేజ్ హౌస్ కీపింగ్ సిటీ టూర్ ప్రాంతీయ ఫ్రంట్ ఆఫీస్
పత్తి సేకరణ తదితర అంశాలపై కిషన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు బాద్ ఎంపీ సోయం బాపురావు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఐటీడీఏ ప్రాజెక్ట్ సర్వేశ్ మిశ్రా ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు
రాష్ట్ర నియంత్రణ విభాగం విడుదల చేసిన హెల్త్ బ్రిటన్లో పేర్కొంది
ఇటీవల కరోనా జయించిన గురుగ్రామ్కు చెందిన ప్రీతి చతుర్వేది కూడా ప్రధానమంత్రి ఫోన్లో సంభాషించారు
బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్ తర్వాత వచ్చిన హెచ్ఎల్సీ ఎస్ఆర్బీసీ తప్ప వీటికి తప్ప
క్రీడా పోటీలు హోంశాఖ నిబంధన నిర్వహించాలని క్రీడా మంత్రిత్వ శాఖ సూచించింది
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు తెలుగుదేశానికి రాజీనామా చేసి అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన
సైంటిఫిక్ భాషలో అంటే
కళ్యాణం జరిగే దగ్గర కూడా కళ్యాణ కాండలు కూడా పద్యం
ఈ స్టోర్స్లో లభించే మందులకు సంబంధించి ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో డాక్టర్లు మీడియా ప్రతినిధులు ఫార్మసిస్టు ఇతర లబ్ధిదారులతో చర్చిస్తారు
కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఇంకా కూడా ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్ దాని కాలి
రోల్ ఇన్ కీపింగ్
తరగతి వరకు చదువుతున్న ఇరవై మూడు మంది విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించారు
దీనికి సంబంధించి నిన్న తూర్పు కోస్తా రైల్వే అధికారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది
మరి సెలెక్ట్ చాలా సంతోషం
కానీ లోపల ఏదో తెలియని అశాంతి ఒక శూన్యత
అంతకుముందు చంద్రబాబునాయుడు ఎన్సీపీ నాయకుడు శరద్ పవర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు కూడా కలుసుకున్నారు
చేనేత కార్మికుల బాధలను ఆత్మహత్యలను పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు
ఈ పాట పాట అనేవి రెండు అనంతర జీవితంలో ఆయనని చాలా దూరం తీసుకువెళ్లి ఒక ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలి
నేను వచ్చాను మా సీఎం గారు మమ్మల్ని తీసుకొచ్చారు నాకు సహకరించండి
ఐదు వేల నాలుగొందల ఆరుకు చేరింది రెండు మంది నుంచి కోలుకో రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి నయమై ఇంటికి చేరిన వారి సంఖ్య మూడు వేల పెరిగింది
నాలుగు స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది
యాక్టివ్ గా ఉంటేనే మన హెల్త్ గా ఉంటే హెల్తీగా ఉంటే
దేశంలో నాలుగు లక్షల యాభై వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శిస్తారు
క్యాంప్ కార్యాలయంలో హోలీ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
భారత్ పై ఇతర దేశాలు ఆధారపడే స్థితికి చేరుకున్నామని చెప్పారు
వారు ఏడు ఐదు స్కోరుతో
ఏడాది నిర్వహించిన రెండవ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ విద్యార్థులు తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి తల్లిదండ్రుల సలహాలను
బయట మెలిక పద్మ వ్యూహం\n
కార్యాలయంలో రవిప్రకాశ్ అంటూ పోలీసు అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత ఈ ఆరోపణలు వెలువడ్డాయి టీవీల్లో ఇటీవల అత్యధిక శాతం వాటా కొనుగోలు చేసిన
ఏసీబీ అధికారులు నిన్న సిబ్బందికి నలుగురు ప్రైవేటు వ్యక్తులకు హైదరాబాద్ వరంగల్లో ఉన్న ఇరవై మూడు నివాసాల్లో దాడులు నిర్వహించారు
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేసి జిల్లా కలెక్టర్లు యంత్రాంగాన్ని సిద్ధం చేసిన సమయంలో ఎన్నికల వాయిదా వేయడం సరైన చర్య కాదన్నారు
చికిత్సలో నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి
లక్షలాది మంది పాల్గొంటారు గంగా సరస్వతి సంగం వద్ద స్నానాలు చేస్తారు
అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఐదు ఓట్లు
కరోనా వైరస్ సోకి ఇరాన్లో ఇద్దరు మరణించారు
కాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న రోజునే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి
సిబ్బందిపై నైజీరియా వ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి నైజీరియా ప్రభుత్వం పోలీసులు ఏమీ అనకపోవడంతో టార్చర్ పద్ధతులను నిరాటంకంగా ఉపయోగిస్తున్నారని అంటున్నారు
జాగ్రత్త లేకుండా పోయిన భారత వైమానిక దళానికి చెందిన రెండు విమాన శకలాలను అరుణాచల్ ప్రదేశ్లోని జిల్లాలో గుర్తించారు
ఆరు మతాలకు చెందిన అక్రమ వలసదారులకు
పౌరులకు సులభతరంగా రిపోర్టు ద్వారా విశేష సేవలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు
కాంగ్రెస్ డీఎంకే సమాజ్వాదీ పార్టీ మొదలైన ప్రతిపక్షాల సభ్యులు
మెట్రో ప్రాజెక్టును తాను ఆపడం లేదని
కొత్త ప్రాతిపదిక మార్గదర్శకాలు రూపొందించారు
యువతి ఆర్థికంగా సంపాదించాలి అంటే వెన్నుముకను సరిచేసి
సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు
నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు వచ్చే పది నుంచి అక్టోబర్ రెండు వరకు జరగనున్న ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసింది ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను కోరారు
రెండువేల పదహారు పదిహేడు రెండు వేల పదిహేడు సంవత్సరాలుగా ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు
నైట్ వల్ల విశాఖపట్నానికి ఎటువంటి ప్రమాదం లేదని విశాఖ పోర్టు చైర్మన్ రామ్మోహన్రావు తెలిపారు విశాఖలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ నిల్వల గురించి విశాఖ ప్రజలు ఆందోళన లేదని స్పష్టం చేశారు
పాక్ సైన్యం తన పని తాను చేసుకోవాలి అంటున్నారు షరీఫ్
స్థిరమైన ప్రభుత్వాన్ని చూడాలని ప్రజల ఆకాంక్ష ఎన్నికల తీర్పులో కనబడింది మా దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రజలకు ధన్యవాదాలని అన్నారు భారతదేశం లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు
కొవిడ్ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఈ బృందాలు సహకరిస్తాయి పరీక్షలు
విద్యావతి గారున్నారు సిధారెడ్డి సార్ ఉన్నారు కాబట్టి నవల గురించి మనం మరింత చర్చించుకోవడానికి
ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల జీవితాల నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తాయి
బిగ్ హీరో ఒకే రోజు తెలుగు గుడ్
పట్టభద్ర టీచర్ నియోజకవర్గాల ఎన్నికల్లో మొత్తం ముప్పై మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు
భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది
చిన్న పోలాండ్ దేశం మీద చిన్న దండయాత్రకి చేయడం కోసం రెండో ప్రపంచ యుద్ధం జరిగింది
ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ముందుకు వెళతామని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రధానమంత్రి చెప్పారు
కోవిడ్ నేపథ్యంలో రాజధాని ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులను సంయుక్త బృందాలు సందర్శించి వైద్య సదుపాయాలను పరిశీలిస్తాయి
పెట్రోలియం ఉత్పత్తులను సరైన సమయంలో రెవెన్యూ సమస్యలతో సహా సంబంధిత సమస్యలను దృష్టిలో ఉంచుకుని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా పంచుకునే కార్యక్రమం ఈ నెల ఇరవై తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది
నిజంగా మనస్పూర్తిగా కోరుకుంటే ఎగ్జామ్ పాస్ నమ్మకం
శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఉంటున్నారు
నారు
రాష్ట్రంలోని పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపించింది
నర్మదా పేరుగాంచిన ప్రఖ్యాత గుజరాతీ సాహితీవేత్త
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దీని నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి దీనిపై స్పందించారు
పార్కులో ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేక పోతున్నామని రక్షణ మంత్రి అన్నారు
పక్షం రోజుల పాటు కొనసాగే స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కొత్త దిల్లీ నుంచి వీడియో ద్వారా ప్రారంభించారు
ఈరోజు గాంధీనగర్లో గుజరాత్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభించనున్నారు
కాంగ్రెస్ నాయకుడు సింగ్ సిద్ధూ పాకిస్తాన్ సైనిక చేసుకోవడం పట్ల భారతీయ జనతా పార్టీ రోజు పట్టింది
ప్రతిపక్షాలకు ప్రాధాన్య అంశాలు కావని ఆయన అన్నారు జాతీయ భద్రత ఉగ్రవాద నిర్మూలన ప్రజా సంక్షేమం మొదలైన అంశాల్లో
జాతీయ చలన చిత్ర అవార్డులను
ఆరు గంటల ముప్పై నిమిషాలకు కార్యక్రమం ప్రారంభమైంది ఆ తరువాత ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య మోదీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు
ఐ వాంట్ కానీ నాకు పెద్ద ప్రాబ్లం తెలుసా
మీరు నీటి పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రోజు సంస్థాపన చేశారు
భారత్ చైనా సహా పదహారు దేశాల వాణిజ్య మంత్రులు సభ్యులుగా ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సదస్సు ఈరోజు సింగపూర్లో జరుగుతోంది
భారత రాజ్యాంగం రూపొందించిన న్యాయ శాసన కార్యనిర్వాహక వ్యవస్థల పట్ల ప్రజల విశ్వాసం సడలకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నత స్థాయిలో ఉన్నవారిపై ఉందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు
రెండువేల పద్దతి నాటికి ఇది ఇరవై శాతానికి పడిపోయిందని తెలిపింది అయితే బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత బ్యాంకుల పనితీరును ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి
వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు వారణాసిలో ఏర్పాటు చేసే
రాష్ట్రంలో రెండు వేల ఆరువందల ఒక రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సందర్భంగా వివరించారు
కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారు విన్నారట మొట్టమొదటిసారిగా నారాయణరెడ్డిగారు కావ్య గానాన్ని రామకృష్ణారావు గారి
పాటించి అప్పటికి కంట్రోల్ కాకపోతే