sentence
stringlengths
4
289
ఫైనల్ గా ఫ్యామిలీ క్వశ్చన్ తో ఎంట్రీ ముగిద్దాం నాన్నగారి గురించి
విజయం సాధించాడు అంతకుముందు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ రోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు ఎనిమిది మంది నూతన మంత్రులు మంత్రివర్గంలో చేరారు గవర్నర్
ఇది రంజాన్ పర్వదినాన్ని రేపు జరుపుకోవాలని ఢిల్లీ జమా మసీద్ షాహీ
మేటర్ ఏంటంటే మీరు సినిమాలో హీరోయిన్
గంటల్లో దేశవ్యాప్తంగా నలభై వేల తొమ్మిది వందల మందికి పాజిటివ్
వ్యక్తులు కంపెనీలు చేర్చారని చెన్నైలోని దేనా బ్యాంకు నుంచి పొందిన ఫిర్యాదు ఆధారంగా
భారతీయ జనతా పార్టీ ముందుంది ప్రస్తుత ఎమ్మెల్యే ఎంపికచేసింది
కాగా నిన్న గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు లోని పలు ప్రాంతాల్లో చిరు వస్తాయి
అభివృద్ధి చెందితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు
కాగా చిత్తూరు జిల్లాలో ఉత్సవ్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆకాశవాణి జిల్లా విలేకరి వివరిస్తూ
యాప్ ఓపెన్ ఫోరం లేదా కూడా రావచ్చునని
మూడు పరీక్షలు నిర్వహించారు
సౌదీ అరేబియా రాజకీయ పార్టీలు నిషిద్ధం
కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది ఈ ఏడాది జూలై నుంచి కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
బోటు మునిగిన ప్రాంతం పోలవరం తాళ్లపూడి మండలాల ఆనకట్ట తీరంలోని వద్ద మృతదేహాలు లక్ష్మయ్య అనంతరం వాటిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి బంధువులకు అప్పగించారు
నియంత్రణ రేఖ ఆవల నివసించేవారు ఇక్కడికి వలస రావడంపై ఆసక్తి కలిగే రీతిలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు
అది కూడా వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తారు
మన దేశం నుంచి కోట్ల బహుమతి అందుకుంటున్న తొలి నాలుగు దేశాల్లో కూడా ఉన్నది
ఎన్నికలు నిష్పక్షపాతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు
మనిషికి ఉపయోగపడే మూవీ మనిషికి తెలుసుకోవాలి
రెడ్డిగారికి వచ్చింది కాబట్టి
తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆయన చెప్పిన అద్భుతమైన కవితా వాక్యం మళ్లీ దశ తెలంగాణ ఉద్యమాన్ని కూడా అదే మతంగా మారింది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమత అత్యాచారం హత్య కేసులో ప్రధాన నిందితుడు సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు ఈ ఉదయం ఫాస్ట్ట్రాక్ కోర్టులో తిరిగి హాజరుపరిచారు నిందితులు
తాము పౌరుల భద్రత పట్ల నిబద్ధతతో ఉన్నామని ప్రజలకు చాలా తక్కువ హాని కలిగేలా అనేక చర్యలు తీసుకుంటున్నామని రక్షణ శాఖ అంటోంది
దేశవ్యాప్తంగా డిక్కీ ద్వారా ఎంతోమందిని నెట్వర్కింగ్ కావడం వ్యాపారం కూడా పెరగడం యొక్క వ్యక్తిగత ఇమేజ్ కూడా పెరగడం ఇవన్నీ కూడా జరగడంతో పాటు
అనంతపురం నుంచి మీ సందేహాన్ని అడగండి
బీఎస్పీ అధినేత మాయావతి ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ పార్టీకి చెందిన
అది ఇంకో పది తర్వాత
పశ్చిమ బెంగాల్ అస్సాం తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో త్వరలో జరిగే ఎన్నికలపై కూడా జాతీయ కార్యవర్గం చర్చించింది
కలం పట్టి గళమెత్తి కదంతొక్కి కవితలు
దానివల్ల ఇది చూస్తున్నాం కానీ వినికిడి ఏంటంటే చాలా జరిగింది నిన్న నిన్న సాయంత్రం
మధ్యప్రదేశ్ కు ముప్పై ఐదు వేలకు పైగా కేరళకు ఇరవై ఐదు వేలకు పైగా ఇళ్లు మంజూరు చేశారు
రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటికి నిరుద్యోగులు ఇద్దరికీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు
ఆకాశవాణి సీనియర్ న్యూస్ రీడర్ కందుకూరి సూర్యనారాయణ గారి సతీమణి
పరీక్ష ముగిసిన ఎన్ని రోజుల్లో ఫలితాలను ప్రకటించారు రెండు శాతం ఫలితాలతో జాతీయస్థాయిలో మొదటి స్థానం పొందింది
మూడోవంతు జనాభాకు జీవనాధారం దిగుమతి చేసుకునే ఆహారం మందులు ఇంధనం కోర్టుకు వస్తాయి
వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టాలని కోరారు
ఆటలో పోతున్నారు ఇంటికి అనిపించింది ఫస్ట్ అఫ్ ఆల్ పెద్ద బ్యాగ్ తీసుకురాలేదు లంచ్ బాక్స్ చేయలేదు అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఎగ్జామ్స్
ఇప్పటివరకు మొత్తం మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది
తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని
పరిపాలనకు బాధ్యుడిగా ప్రధాన బాధ్యుడిగా ముఖ్యమంత్రికి ఇతర యంత్రాంగానికి మధ్య సంబంధానికి సంబంధించి కావచ్చు
అందులో వర్కింగ్ చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది
గత తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పూర్తి చేసే విషయంలో ప్రదర్శించిందని విమర్శించారు
ఇరవై నుంచి ఇరవై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు
తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడడంతో సర్వీస్ నడిపే అంశంపై నెలకొంది
మమత ఉన్న మనసులో భావం కలుగును కాను కానీ నేను మనసున్న మానవులు
ఎంతమంది ప్రజలు ముద్దు పెట్టుకుంటారో ఎంతమంది ప్రజలు ప్రేమిస్తారు పాటలు చూస్తూ
నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో అన్ని జిల్లాలో పల్స్పోలియో కార్యక్రమం నిర్వహిస్తారు
ఫోన్ నెంబర్ మరోసారి తొమ్మిది నాలుగు తొమ్మిది స్తున్న ఆరు ఒకటి ఏడు రెండు మూడు నాలుగు ఆకాశవాణి
జాగ్రత్తగా ఉండాలి అని అయితే వెంటనే స్వింగ్ అయిపోతే మన విదేశాంగ మంత్రి అక్కడి వెళ్లిపోయారు
తీస్తాను జాగ్రత్తా
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై పది రోజుల దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి
తను నా దగ్గర తీసుకున్న చివరి కోరిక ఇది
గురునానక్ జయంతి కార్తిక ప్రజలు ఈ రోజు జరుపుకుంటున్నారు
ప్రతి రైతుకు పంట రుణం రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే మాఫీ చేయనున్నట్లు తెలియజేశారు
పుణేలో ఉన్న సీరం కేంద్రం ఏడాదికి నూట యాభై కోట్ల వ్యాక్సిన్ రోజులు ఉత్పత్తి చేస్తుంది
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కోటాలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన అభివృద్ధి పథకాలపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు
నాగర్ కర్నూల్ జిల్లా గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్
ప్రజాహితం కోసం చేపట్టిన స్వచ్ఛంద బందును అమలు చేయడానికి
బీజేపీ సీనియర్ నేత బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ ఈరోజు ఏకగ్రీవంగా రాజ్యసభకి మేరకు కమిషనర్ రాజ్యసభ ఎన్నికల అధికారి
మంటల్లో జనక్పూర్ వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ మధ్య ప్రారంభమవుతున్న డ్రైవర్ రహిత రైలు సౌకర్యం వచ్చే సంవత్సరం మధ్య కల్లా పింక్ ఢిల్లీ మెట్రోలో కూడా ప్రారంభమవుతుంది
రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ముంబై చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది
రెసిడెన్సీకి అర్హత సాధించిన విద్యార్థులు ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్నారు ఇంటర్వ్యూలు చేయాలని అడిగారు లేదంటే వాళ్ళు సరైన సమయంలో రెసిడెన్సీలో చేరలేరు
రేపు రాత్రి రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీ వెళ్తారు
ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపించాయని ప్రచారం జరిగింది
నిజం నువ్వు తరఫున బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికే నిజాం ప్రభుత్వం బ్రిటిష్ దీనిలో ఉన్నాయి బ్రిటిష్ కల్నల్ వచ్చి చేసినటువంటి దాడి దాన్ని నడిచి వేయడం ఉద్యమాన్ని
అలాగే మంచి చేస్తుంది క్షమించి ప్రభువు నమ్మకం
ఈ మధ్యాహ్నం మోడీ బంగ్లాదేశ్ ప్రధాని చర్చలు జరుపుతారు
ప్రపంచం తమను పట్టించుకోవడం లేదని వారు అనడం కరెక్ట్ అయినా
హైదరాబాద్లోని ప్రగతి భవన్ బీజేపీ నేతలు ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను గృహనిర్బంధం చేశారు
పరస్పర అనుసంధాన పూర్తిస్థాయికి చేరుకుంటుంది
ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా
ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా అందిస్తామని చెబుతూ ఆయన విద్యుత్తును భూగర్భ జలాలను ఆదా చేసేందుకు రైతులు తమ పంపుసెట్లకు తొలగించాలని విజ్ఞప్తి చేశారు
ఆయన భార్య సునీత పోటీ చేస్తున్న స్థానానికి
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అమరావతి సచివాలయంలో ఈరోజు సమావేశమవుతారు
తమిళనాడులో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మనకి బతుకు మరో రెండు వారాల సమయం ఉన్నా
ఏమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఉగ్రవాదంపై పోరాటంలో ఇండియాకు సహకరిస్తామని చెప్పారు
బ్యాంకు కుంభకోణానికి సంబంధించి పంజాబ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ వార్న్ సింగ్ను ముంబై పోలీస్ ఆర్థిక నేర విభాగం చేసింది
మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని వృక్ష రక్షతి రక్షిత అంటూ వెంకయ్యనాయుడు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు
రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు
వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసుకుని వెళ్ళు డిగ్రీ ఉంటదని
జిమ్లో యోగా శిక్షణ సంస్థలు నుంచి కంచు అయితే ఖచ్చితంగా కరోనా మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉంటుంది
భారీ వర్షాలు వరదల వల్ల నీట మునిగిన అటువంటి రైలు మార్గంపై
కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం చైనా చేపట్టిన చర్యలు బాగా మెచ్చుకుంటోంది
సమగ్ర ప్రతిపాదిత సంస్కరణలు అర్థ వ్యవస్థకు అవసరమైన ఉత్ప్రేరకాన్ని కలిగిస్తాయని అన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ సందర్శిస్తారు
పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది
కాలేజ్ అఫ్ ఆర్ట్ సైన్స్ కామర్స్
డబ్బు నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ నిర్వహిస్తారు
తదుపరి విడత చర్చలు జనవరి నాలుగున జరుగుతాయి
మార్కెట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే సెకండ్ మార్కెట్ చేంజ్ అయిపోతుంది
కంటిన్యూస్ చేంజ్స్
వంశధార తీరం వెంట నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వరద పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షించారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు
సమాజంలోని అన్ని వస్తువులు మొదటిసారి కొలువుదీరనున్నాయి కొత్త మ్యూజియంలో ఈజిప్ట్ పర్యాటక రంగానికి మళ్లీ పునర్వైభవం వస్తుందని అందరు ఆశిస్తున్నారు
రాష్ట్రంలో చలిగాలుల వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం
బాధితుల కుటుంబాలకు భారతదేశం ప్రగాఢ సానుభూతి తెలిపింది
దేశంలోని ముస్లిం మహిళల వివాహ హక్కులు కాపాడేందుకు ముమ్మారు తలాక్ను రద్దు చేయాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కొన్ని రాజకీయ పక్షాలు భంగం కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు
ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని భారత ఆహార సంస్థ తెలిపింది