inputs
stringlengths 0
1.31k
| targets
stringlengths 1
1.28k
|
---|---|
హైదరాబాద్ గతంలో కాంగ్రెస్లో ఉండి వేరే పార్టీలోకి వెళ్లిన నేతలు తిరిగి సొంత గూటికి చేరుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పిలుపునిచ్చారు గాంధీ భవన్లో బుధవారం పలువురు పార్టీ మాజీ నాయకులు ఉత్తమ్ కుమార్రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు మైనార్టీ లకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ సేన న్నారు టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించారు రాజకీయాలను సీఎం కేసీఆర్ బ్ర ష్టు పట్టి ంచారని దుయ్యబట్టారు టీఆర్ఎస్ వి దిగజారు డు రాజకీయ ాలని ధ్వజమెత్తారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ను సూ టీగా ప్రశ్ని స్తున్నా నిరుద్యోగ భృతి రుణ మాఫీ ఏమై ందన్నారు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల హామీ లపై ప్రభుత్వాన్ని ఎండ గడు తామన్నారు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ భయ పడుతు ందంటూ టీఆర్ఎస్ నాయకులు చౌ వక బారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు ఆరు సార్లు గెలిచిన తాను మున్సిపల్ ఎన్నికలకు భయ పడు తానా అని ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని పార్టీ రాష్ట్ర ఇంచార్ జీ ఆర్ సి కుంతి యా నియమించారు మాజీ ఎమ్మెల్సీ మా గం రంగారెడ్డి | చైర్మన్గా 10 మంది సభ్యులతో కమిటీని నియమి ంచినట్టు కుంతి యా తెలిపారు |
హైదరాబాద్ కుటీర చిన్న తరహా పరిశ్రమలు మొదలుకుని జాతీయ అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులను మహానగర వాసులకు సంవత్సరానికి ఓసారి అందుబాటులోకి తెచ్చే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ను మాయి ష్ 2020 బుధవారం ప్రారంభమైంది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్లో ను మాయి ష్ ను ప్రారంభించారు హోం మంత్రి మహమూద్ అలీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నగర మేయర్ బొ ంతు రామ్మోహన్ అతి ధులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 45 రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు విదేశాలకు చెందిన కంపెనీల ఉత్పత్తు లతో ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించి వచ్చే ఆదాయంతో పేద మధ్య తరగతి విద్యార్థినులు చదు కునేందుకు వీలుగా కాలేజీల నిర్వహించడం అభినందనీయం అని అన్నారు ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులు నగర వాసులకు అందుబాటులోకి రావడంతో పాటు అన్ని రకాల వస్తువులు అన్ని రకాల సామాగ్రి నగర ప్రజలకు ఒకేచోట లభ్యమయ్యే లా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు నిజాం కాలం నుంచే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహించే ఈ ను మాయి ష్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉందని ఒక రకంగా ఈ ప్రదర్శన కారణంగా ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ | ను గుర్తు చేసుకు ంటాయని ఆయన వివరించారు గత సంవత్సరం 2500 వరకు స్టా ళ్లను ఏర్పాటు చేసినా దురదృష్టవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా ఈసారి స్టా ళ్ల ఏర్పాటు సందర్శ కుల భద్రత కోసం ప్రత్యేక దృష్టి సారి ంచినట్లు తెలిపారు 45 రోజుల పాటు కొనసాగ నున్న ఈ ప్రదర్శనలో ఈసారి 1500 స్టా ళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ను మాయి ష్ హైదరాబాద్ షాన్ అని పేర్కొన్నారు ఈ ప్రదర్శనలో మహిళలు యువతుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక నిఘా పెట్ట నున్నామని దీనికి తోడు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు గతంలో ను మాయి ష్ కు రాకపోకలు సాగి ంచేందుకు కేవలం మూడు ద్వారాలు మాత్రమే ఉండేవని ఈసారి అదనంగా మరో ఆరు ద్వార ాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు సందర్శ కుల సౌకర్యార్థం ఈ ప్రదర్శన జరిగిన న్ని రోజులు రాత్రి పదకొండు గంటల వరకు మెట్రో రైలు సర్వీసులను కొనసాగి ంచనున్నట్లు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి వచ్చిన ఆదాయంతో విద్యా సంస్థల నిర్వహణ చేపట్టడం అనేది సంస్కృతి అని అభివర్ణించారు మేయర్ బొ ంతు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ను |
హైదరాబాద్ జనవరి 1 వర్కింగ్ జర్నలిస్టులు తమ డైరీ లోని ప్రతి పేజీలో సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు విజయాలు నమోద య్యేలా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కోరారు బుధవారం రాజ్భవన్లో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో మీడియా డైరీ ని గవర్నర్ ఆవిష్కరించారు డైరీలో ప్రచురించిన సమాచారాన్ని ఆమె పరిశీలించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఐ జే యు అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు డు దేవులపల్లి అమర్ టీ యు డబ్ల్యు జే అధ్యక్ష కార్యదర్శులు నగు నూరి శేఖర్ కె విరా హత్ అలీ పీ సీఐ సభ్యుడు ఎంఏ మా జిద్ ఐ జే యూ కార్యదర్శి వై నరే ందర్రెడ్డి సీసీఐ మాజీ సభ్యులు కె అమర్నాథ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కల్ల ూరి సత్యనారాయణ టీ యు డబ్ల్యు ఉప ప్రధాన కార్యదర్శి విష్ణు దాస్ శ్రీకాంత్ ఉపాధ్యక్షుడు దొ ంతు రమేష్ కోశా ధా కారి కె మహి పాల ్రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రాజేష్ యాద గరి అయి లు రమేష్ హె చ్యూ జే అధ్యక్ష కార్యదర్శులు రియాజ్ అహ్మద్ శివశంకర్ గౌడ్ | పాల్గొన్నారు డైరీ ఆవిష్కరణ లో గవర్నర్ భర్త డాక్టర్ సౌందరరాజన్ కూడా ఉన్నారు |
హైదరాబాద్ జనవరి 1 తెలంగాణ స్టేట్ ఎలిజి బిలిటీ టెస్టు సెట్ మెంబర్ సెక్రటరీగా ప్రొఫెసర్ ఎన్ కిషన్ నియమితులయ్యారు ఉస్మానియా యూనివర్శిటీ గణిత శాస్త్ర సీనియర్ ఆచార ్యు డిగా వ్యవహరిస్తున్న కిషన్ గత ఏడాది టీఎస్ సీపీ జెట్ కన్వీనర్ గా వ్యవహరించారు తెలంగాణలోని అన్ని యూనివర్శిటీ ల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే సీపీ జె ట్ను వివాదాలకు అతీతంగా విజయవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు సుమారు 66 కోర్సుల్లో ప్రవేశానికి వివిధ మా ద్యమ ాల్లో నిర్వహించిన సీపీ జెట్ మన రాష్ట్రంలో అతిపెద్ద ప్రవేశ పరీక్షగా చెప్పవచ్చు కిషన్ కృషిని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపి రెడ్డి ఉపాధ్యక్ష ులు ప్రొఫెసర్ ఆర్ లిం బా ద్రి ప్రొఫెసర్ వీవీ రమణ సైతం కొనియాడారు ఈ క్రమంలో స్టేట్ ఎలిజి బిలిటీ టెస్టు మెంబర్ సెక్రటరీగా ఆయనను నియమించారు వెంటనే | ఆయన బాధ్యతలు స్వీకరించ గా వివిధ విభాగాల ఆచార్యులు విద్యార్థులు ఆయనను సత్కరించారు |
హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుండి ప్రారంభ మవుతున్న పల్లె ప్రగతి 2 కార్యక్రమం సందర్భంగా 18 సంవత్సరాలు పైబడి వయసు ఉండి చదవడం రాయడం రాని నిరక్షరాస్ యుల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో మేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అధికారికంగా జిల్లా కలెక్టర్ లతో బుధవారం బీఆర్ కే భవన్ నుండి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరక్షరాస్ యుల జాబితాను సిద్ధం చేసి ఈ నెల 10 లోగా ప్రభుత్వానికి పంపించాలని సూచించారు అక్షరాస్యత పెంచేందుకు ఈ చ్ వన్ టీ చ్ వన్ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఇచ్చిన పిలుపు ను దృష్టిలో ఉంచుకుని సో మేష్ కుమార్ కలెక్టర్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిరక్షరాస్ యుల వివరాలను సేకరించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికా స్రా జ్ సె నె్ సస్ డైరెక్టర్ | ఇ లంబ ర్తి పంచాయతీరాజ్ కమిషనర్ రఘు నందన ్రావు తదితరులు పాల్గొన్నారు |
హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం రెండో దశ గురువారం నుండి ప్రారంభ మవుతోంది దీనిని పల్లె ప్రగతి 2 గా పిలుస్తున్నారు తొలి దశ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2019 సెప్టెంబర్ 6 నుండి నెల రోజుల పాటు నిర్వహించారు మూడు నెలల తర్వాత రెండో దశ కార్యక్రమం చేపడుతున్నారు గురువారం ప్రారంభమయ్యే రెండో దశ పల్లె ప్రగతి 11 రోజుల పాటు కొనసాగుతుంది గ్రామాలను హరితహారం ద్వారా పచ్చ దనంతో నింప ాలని పరిశుభ్రంగా ఉ ంచాలన్న ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు వౌలిక సదుపాయాలను కల్పించ ాలన్న ఉద్దేశంతో తొలిదశలో చేపట్టిన ఈ కార్యక్రమానికి సానుకూల స్పందన వచ్చింది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు గ్రామ పంచాయతీ లు పన్నులు తదితర మార్గాల ద్వారా సమకూర్చు కునే నిధులతో వివిధ పథకాలు చేపట్ట ాలన్నది ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కేంద్రం రాష్ట్రం కలిసి నెలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నాయి 300 జనాభా ఉన్న ప్రతి పంచాయతీ కీ ప్రభుత్వం 8 లక్షల రూపాయలు సమకూరు స్తోంది పల్లె ప్రగతి 2లో తొలి రోజైన గురువారం గ్రామ సభ ఏర్పాటు చేసి తొలిదశ పల్లె ప్రగతి లో చేపట్టిన పనులను సమీక్షి ంచాలని ఆదేశించారు 20 2021 | సంవత్సరానికి వార్షిక ప్రణాళికను రూపొందించి గ్రామ సభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది పంచాయతీ లో చేసిన ఖర్చును ప్రజలకు వివరి ంచాల్సి ఉంటుంది ప్రజలు గ్రామ సభలో లేవనె త్తే వివిధ అంశాలను రికార్డు చేసి వాటిని పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్ట ాల్సి ఉంటుంది మిషన్ భగీరథ ద్వారా తాగు నీటిని ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది వీధి లైట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరి స్తోంది నర్సరీ ల ఏర్పాటు చెత్త వేసే ప్రాంతాల నిర్వహణ డం పింగ్ యార్డు ల ఏర్పాటు వైకుంఠ ధా మాలు శ్మశాన వాటి కల నిర్మాణానికి కూడా ప్రభుత్వం నిధులు ఇస్తోంది ఇలాఉండగా విద్యకు సంబంధించి పాఠశాల భవనాల నిర్మాణం అదనపు గదుల నిర్మాణం దవాఖా న భవనాలు అంగన్వాడీ భవనాల నిర్మాణం తదితర ాలకు ప్రభుత్వమే సంబంధిత శాఖల ద్వారా నిధులను ఇస్తోంది హరితహారం పై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీ కరించింది ప్రతి గ్రామ పంచాయతీ లో నర్సరీ ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో నాటే ందుకు అవసరమైన మొక్కల పెంప కాన్ని చేపడతారు పల్లె ప్రగతి లో ప్రధానంగా రోడ్లను శుభ్ర పరచడం మురుగునీటి పారుదల పాత ఇళ్లు పాత భవనాలు తది తరాలు ఏవైనా ఊళ్లో ఉంటే వాటిని తొలగించడం తదితర పనులన్నీ పల్లె ప్రగతి లో చేర్చారు ప్రతి ఇంటిలో చెత్త వేసేందుకు డ |
హైదరాబాద్ జనవరి 1 ఈ దశాబ్దం టీఆర్ఎస్ దే మరో పదేళ్ల పాటు సీఎంగా కేసీ ఆరే ఈ 2020 కూడా టీఆర్ఎస్ నామ సంవత్సరం కాబోతోంది 2019లో జరిగిన ఎన్నికల్లో అన్ని విజయాలను సొంతం చేసుకున్న ట్టే ఈ ఏడాది ఆరంభంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించి శుభారం భాన్ని మొదలు పెట్ట బోతున్నాం అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు అసెంబ్లీ సాక్షిగా మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీ ఆరే చెప్పాక ఇక దానిపై చర్చ అనవసర మని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో ఇష్టా గో ష్టి గా కేటీఆర్ ముచ్చటించారు మున్సిపల్ ఎన్నికల్లో సింహ భాగం మేమే గెలు స్తాం రాజకీయాల్లో ఎత్తు ప ల్లాలు సహజమే ఎంపీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధి ంచకపోయినా ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ంట్లో నూ మేమే విజయం సాధి ంచాం అని గుర్తు చేశారు తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ను అంత ఈజీగా తీసుకోవడం లేదని మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తోనే తమకు పోటీ ఉంటుందని వివరించారు బీజేపీ తన చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందన్నారు ఎంఐఎం పార్టీతో తమకు స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ | ఆ పార్టీతో కలిసి పోటీ చేయబో మని కేటీఆర్ స్పష్టం చేశారు గతంలో కూడా ఆ పార్టీతో కలిసి పోటీ చేయలేదని గుర్తు చేశారు పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్రెడ్డి కొనసాగు తారా లేదా అనేది ఆయన వ్యక్తిగత విషయ మన్నారు బాధ్యతాయుతమైన ఆయన ఒక ఐపీ ఏస్ అధికారిని దూషి ంచడం సరై ందని కాదని కేటీఆర్ హితవు పలికారు ఇక పౌరసత్వ చట్ట సవరణ కు అనుకూల వ్యతిరేక ర్యాలీలు హైదరాబాద్లో జరిగాయని కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో సమావేశం పెట్టుకుంటే అనుమతి ఇచ్చే వారే మోనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు జిల్లా కేంద్రాల్లో నిర్మాణం పూర్తయిన పార్టీ భవనాలను తమ అధినేత కేసీఆర్ సంక్రాంతి తర్వాత ప్రారంభి స్తారని ఆయన చెప్పారు పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారి ధిగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులకు మున్సిపల్ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు మున్సిపల్ సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తామన్నారు కఠినంగా ఉన్న కొత్త మున్సిపల్ చట్టం అమలును ప్రజా ప్రతినిధులతో ప్రారంభి స్తామన్నారు కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్ధ ంగా అమలుకు ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకు న్నామని చెప్పారు ఎన్పీఆర్ ఎన్ఆర్సీ విషయంలో పార్టీ నిర్ణయం కంటే ప్రభుత్వ నిర్ణయమే ముఖ్య మన్నారు అందరితో చర్చించిన |
కరీంనగర్ టౌన్ డిసెంబర్ 31 ప్రాజెక్టుల నిర్మాణంపై కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు గర్ హ నీయమని ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంపై పూర్తి అవగాహన తోనే తప్ప ొ ప్పు లను ప్రశ్ని స్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అన్నారు మంగళవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కన్నా అవినీ తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతోందని దీనిపై సామాన్య ప్రజలు సైతం ఏవ గి ంచుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులను రీ డిజైన్ పేర పునర్నిర్మాణం చేపట్ట డంలో జరిగిన అవినీతి అక్రమాలు తెలియని ది కాదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు స్థానంలో గోదావరి బేసిన్ పై ఎల్ల ంపల్లి నుంచి ఎగు వకు ఇంకా అనేక బ్యారే జీల నిర్మాణం చేపడితే 50 నుంచి 60 టీఎంసీల నీటిని నిలువ చేసుకొనే అవకాశం ఉండేదని అన్నారు గోదావరి పై బ్యారే జీల నిర్మాణాన్ని నీటిపారుదల రంగ నిపుణుడు హన్ మంత రావు చేసిన సూచనలు మర్చి పోయారా అని ప్రశ్నించారు నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సైతం చర్చలు జరిపిన సంగ టి అందరికీ తెలుసన్నారు ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ చేపట్టిన పనులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు తప్పా | నిర్మాణా త్మకంగా వ్యవహరి ంచడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబి లోకి నెట్టి వేసి చేతులు దులుపు కునే తతంగం నిర్వహి స్తోందని మండిపడ్డారు ఇప్పటికే 240 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం చేయగా ఇది రాబోయే ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల కోట్లకు చేరటం తథ్య మన్నారు ప్రజల దృష్టి మళ్లి ంచే ందుకే విపక్ష ాలపై విరుచుకు పడుతున్న టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రగతిని మాత్రం అ థో గతి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వ్యవసాయ రంగంలో దేశంలో 11వ స్థానంలో ఉండగా ముఖ్యమంత్రి సాధించిన పురోగతి ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించి మున్సిపల్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త రాగ మెత్తు కున్నా డని విమర్శించారు రైతు రుణమాఫీ బ్యాంక్ రుణాలు వడ్డీ రాయితీ రైతుబంధు క్రమేపీ కనుమరుగ వు తుండగా వేల కోట్ల రూపాయలతో ఎత్తి పోసిన నీటిని చూస్తే జన్మ ధన్య మైన ట్లే నా అని వ్యంగ్య ో క్తి విసిరారు ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసి తులకు ఇప్పటికీ న్యాయం జరుగ లేదని ఉద్యోగాల భర్తీ ఉత్త మాటే కాదా నిరుద్యోగ యువత ఘోషి స్తోందని అన్నారు ఉద్యోగులకు ఐఆర్ పీఆర్సీ లు ఎండ మా విగా మార గ నిరుద్యోగ భృతి అధికార |
నల్లగొండ డిసెంబర్ 31 ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 18 మున్సిపాల్ టీ ల్లో గులాబీ విజయ పతాకం ఎగర డం ఖాయమని సీఎం కేసీఆర్ పథకాల పట్ల ప్రజల్లో నెలకొన్న ఆదరణ పార్టీకి ఘన విజయం అందించ నుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీ ష్రెడ్డి అన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ నల్లగొండ మున్సిపాల్ టీ ఎన్నికల సన్నా హా క సమావేశంలో ఆయన మాట్లాడు తు ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ గెలుపు విపక్ష ాలకు ఓటమి త ధ్య మన్నారు ప్రతిపక్ష పార్టీలను ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు బండ కేసి కొడు తారన్నారు హుజూర్ నగర్ ఎన్నికలో ప్రజలు సీఎం కేసీఆర్ పక్షాన నిలిచి ప్రతిపక్షాలను ఎలా గైతే ఓడి ంచారో మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జరు గను ందన్నారు హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పగటి కల లతో ప్రగల్భాలు పలక గా చివరకు బొక్క బోర్ డ పడ్డా డన్నారు కాంగ్రెస్ వృద్ధ జంబు కాలకు ఉప ఎన్నికల్లో ప్రజలు కర ్రు కాల్చి వాత పెట్ట ారన్నారు మున్సిపల్ ఎన్నికలకు ముందే పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్రెడ్డి కోర్టుకు పోతా మ ంటు ముందే ఓటమిని అంగీకరించి పలా యనం చిత్త గి ంచా డన్నారు మున్సిపాల్ టీ ల్లో టీఆర్ఎస్ గెలిచిన | ట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ అంశాన్ని కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి పార్టీ కేడర్ ఎన్నికల్లో పార్టీకి అపూర్వ విజయం సాధించ ాలన్నారు అతి విశ్వాసం పనికి రాదని ప్రణాళిక మేరకు క్రమశిక్షణతో పనిచేసి అన్ని వార్డు ల్లో ఓటర్లను ఆకర్షించి గెలుపు సాధనకు కృషి చేయాలన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శక ంలో అన్ని మున్సిపాల్ టీలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చే ందు తున్నాయన్నారు సీఎం కేసీఆర్ పాలనలో నాగార్జున సాగర్ చివరి భూములకు నీ ళ్లి చ్చిన చరిత్ర టీఆర్ఎస్ కే దక్కి ందన్నారు 40 ఏళ్లుగా గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు అందించిన ఘనత కేసీఆర్ దే నన్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు కాగా దండు మల్కా పూర్ ఇండస్ట్రీ యల్ పార్కు యాదాద్రి థర్మల్ ఫ్లా ంట్ య దా ద్రి ఆలయ అభివృద్ధి వంటి పనులతో ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ముందడుగు వే స్తుందన్నారు మున్సిపల్ ప్రజలు చైతన్య వంత ంతో వ్యవహరించి ఎన్నికల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్ లను గెలి పించి మున్సిపల్ వార్డు ల అభివృద్ధికి అవకాశమి వ్వ ాలన్నారు ఎన్నికల్లో ప్రజాదరణ ఉండి గెలిచే అభ్యర్థులకు టికెట్లు దక్కు తాయన్నారు ఎంపీ బ డుగుల లింగయ్య |
హైదరాబాద్ డిసెంబర్ 31 ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తెలంగాణ పోలీసుల లక్ష్యమని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం మహే ందర్రెడ్డి తెలిపారు డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పోలీసు ఉన్నా తా ధి కారులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో డీజీపీ పాల్గొని ప్రసంగించారు కొత్త సంవత్సరంలో సరికొత్త ఆధునిక ఆలోచనలు పరిజ్ఞానంతో పౌరుల రక్షణకు పోలీస్ శాఖ పలు చర్యలను చే పడుతోందని అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ మహిళల భద్రత వంటి అనేక విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసు అధికారులు ముందు ండ ాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు డాక్టర్ | జితేందర్ అశోక్ మే హత మహేష్ భగవత్ నాగిరెడ్డి స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు |
వరంగల్ డిసెంబర్ 31 పౌరసత్వ చట్ట సవరణ పై ఎవరికి ఆందోళన అవసరం లేదని భారతదేశంలోని 134 కోట్ల మంది ప్రజలకు ఇది ఎ మాత్రం వర్తి ంచదని బీజే పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ టీ రాజేశ్వర ్రావు అన్నారు మంగళవారం కా జీ పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విపక్ష నేతలు ఒక వర్గానికి సంబంధించిన మత పెద్దలు పౌరసత్వ చట్ట సవరణ ను రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో భయాందోళన కల్పి స్తున్నారన్నారు ఈ చట్ట సవరణ పై తెలంగాణ అంతట అవగాహన కల్పించి అపోహ లను తొలగించేందుకు ఈ నెల 2 నుండి 4వ తేదీ వరకు తెలంగాణ అంతట వర్క్షా ప్ ను అవగాహన సదస్సులు చేపడు తామని ఆయన వెల్లడించారు స్వార్ధ పర శక్తులను ఎండ గట్టి ప్రజలకు ఈ చట్ట సవరణ పై అవగాహన కల్పిస్తామని తెలిపారు మైనార్టీ ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బద నాం చేసేందుకు ఒక పథకం ప్రకారం విపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొడు తున్నారని అన్నారు దేశంలో ఒకప్పుడు 12 శాతం ఉన్న ముస్లింలు ఇప్పుడు 25 శాతానికి పెరిగి పోయారని త్వరలోనే అది 30 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు మరో బెల్జియం దేశం లాగా మారి పో యో ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం | చేశారు హిందువులకు ఏదైనా ఇబ్బంది వచ్చిన ట్లైతే ఒక్క భారతదేశం తప్పా మరే ఇతర దేశంలో స్ధా నం లేదని అదే క్రిస్టియన్ ముస్లింలకు అ పద వచ్చిన ట్లైతే వారిని ఆదుకునేందుకు అనేక దేశాలు ఉన్నాయన్నారు కు హా న లౌ కీ క వాదులు అని చెప్పుకునే కాంగ్రెస్ వామ పక్షాలకు చొరబాటు ధారులు ఓటు బ్యాంక్ గా మారారని అన్నారు దేశంలో అస్థిరత సృష్టించడానికి ఒక వర్గం కుట్ర పన్ను తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు దేశ విభజన తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ అప్ ఘనిస్తాన్ నివసిస్తున్న ముస్లి ంతే ర వారు ఇబ్బందులు పడుతూ శరణార్ ధులుగా మారి దేశానికి వచ్చారని అలాంటి వారికి ఈ పౌరసత్వం కల్పించ ాలనేది ఈ చట్ట సవరణ అని అన్నారు దీనిని గతంలోనే అప్పటి ప్రధాని నెహ్రు ఇందిరాగాంధీ సహా అందరు అంగీకరించ ారని తెలిపారు పౌరసత్వ చట్ట సవరణ పై ఇటీవల కా జీ పేటలో ఆందోళన చేసిన ముస్లిం మత పెద్ద ఖు స్రు పాషా పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు ఈ చట్టం ద్వారా ఖు స్రు ద్వారా పౌర స త్వం రద్దు అవుతుందా సూటిగా చెప్పాలా ని ఆయన డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ లకు అండగా ఉంటున్న ప్పటికి కొందరు మత పెద్దలు సమస్యలను పక్కదారి పట్టి |
హుజూరాబాద్ రూరల్ డిసెంబర్ 31 గ్రామాల్లో జరిగే పనుల్లో ప్రజాప్రతినిధులు ప్రజలను భాగస్వాములను చేయాలని గ్రామాల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపర్ చుకుని ఆదర్శంగా తీర్చిదిద్దు కోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమం పై ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బందితో సబ్ డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్ర తకు అత్యధిక మార్కులు ఇవ్వాలని ప్రతి ఇంటిలో మరుగు దొడ్డి ని విధిగా ఉపయోగి ంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు గ్రామాల్లో హరిత హారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాట ాలని వాటిని సంరక్షి ంచే బాధ్యత కూడా తీసుకోవాలని కోరారు తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు మహిళలకు అవగాహన కల్పించాలని అలాగే ప్రతి గ్రామంలో డం పింగ్ యార్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసే కార్యక్రమం ల ప్రభుత్వం చేపట్టిందని దీన్ని ఉపయోగించుకుని గ్రామంలో చెత్తా చె దారం లేకుండా చూడాలని అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు చెత్తా చె దార ంతో దోమలు వ్యాధులు డెంగీ జ్ వరాలు ప్ర బలే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు ప్రతి ఇంటిలో ఇం కుడు గుంత నిర్మించే దిశగా | స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు అడుగులు వేయాలని అన్నారు రెండో విడత పల్లె ప్రగతిని ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు రెండో విడత ఆరోగ్య పరీక్షలు కూడా ప్రజలకు నిర్వహించాలని గ్రామాలకు అవసర మున్న పనులు గుర్తించి వాటిని పూర్తి చేయాలని గ్రామాల్లో నర్సరీ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని అలాగే శ్మశాన వాటి కల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాలని ప్రభుత్వం అభివృద్ది పనుల కోసం ఎన్ని నిధుల ైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ డి వో బెన్ శా లో మ్ ప్రత్యేక అధికారి రాజ ర్షి షా జడ్పీ చైర్పర్సన్ కను మల్ల విజయ ఆయా మండలాల ఎంపి పిలు జెడ్పీ టీసీ లు సర్పంచు లు ఎం పిటి సి లు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సమీక్షా సమావేశంలో ప్రసంగి స్తున్న వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ |
హైదరాబాద్ డిసెంబర్ 31 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఉద్ధ ే శ్య పూర్వకంగా నే ప్రభుత్వం జాప్యం చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖ ర్రెడ్డి పేర్కొన్నారు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేకుండా స్వతంత్ర ంగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు ఎన్నికల పర్యవేక్షణ కు రాష్ట స్థ ్రా యిలో ఒక కమిటీని నియమి ంచనున్నట్టు ఆయన చెప్పరు ప్రభుత్వ జాప్యం వల్లనే ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయి ంచాల్సి వచ్చిందని ప్రభుత్వం హడావుడిగా రిజర్వేషన్ లకు పూను కోగా దాదాపు 70 పిటిషన్లు దాఖల య్యాయని ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్య మేనని అన్నారు ఏడు నెలల జాప్యం తర్వాత ఎన్నికల కమిషన్ షెడ్యూ లును విడుదల చేసిందని చెప్పారు గ్రామాల్లో సంతోషంగా సంక్రాంతి చేసుకోకుండా షెడ్యూలు అడ్డు వస్తోందని అన్నారు రాజ్యాంగంలోని 7 374 సవరణ లతో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించ ాల్సింది పోయి రాష్ట్రప్రభుత్వం చెప్పినట్టు వ్యవహరి స్తో ందనే ఆరోపణలను ఎదుర్కొ ంటోందని పేర్కొన్నారు ఓటర్ల జాబితా తయారీలో వార్డు ల విభజన లో రిజర్వేషన్ లలో తేదీలను నిర్ణయి ంచడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్ర లేకుండా పోయిందని అన్నారు ఏ వార్డు ఎవరికి రిజర్వు కావాలో కూడా ప్రభుత్వమే నిర్ణయి స్తోందని ఇక ఎన్నికల సంఘానికి స్వతంత్ర త ఎక్కడి దని నిలదీశారు ఎన్నికల సంఘాన్ని నింది | ంచి ప్రయోజనం లేదని ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం చేతులు కట్టేసి ందని పేర్కొన్నారు 6వ తేదీన రిజర్వేషన్లను ప్ర టి స్తామని అన్నారని 4వ తేదీన ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని అన్నారని ఆరో తేదీన ప్రకటించే రిజర్వేషన్లు సహేతు కమైన వా లేదా అనే అంశంపై అప్పీలు చేసుకునేందుకు సమయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు |
హైదరాబాద్ డిసెంబర్ 31 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ పై సంక్షిప్తంగా పాఠకులకు తెలియజే యడానికి తెలుగులో పుస్తకాన్ని తీసుకు వచ్చామని రచయితలు చంద్ర హాస్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పుస్త కా విష్కరణ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం నుంచి తుది వరకూ ఎన్టీఆర్ ప్రస్థానంలో జరిగిన ఆటు పో ట్లపై సమగ్ర సమాచారాన్ని పాఠకుల ముందుకు తీసుకు వచ్చా మన్నారు ఎన్టీఆర్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా అనుబంధం ఉన్న రాజకీయ సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది తో మాట్లాడి చర్చించి వారి అభిప్రాయాలను సాధ్యమైనంత వరకూ వాస్తవాలను అక్షర రూపంలో పుస్తకాన్ని పాఠకులకు అందుబాటులోకి తీసుకు వచ్చా మన్నారు తమకు తెలిసిన సమాచారాన్ని కుండబద్దలు కొట్టినట్లు పుస్తకంలో పేర్కొ న్నా మన్నారు ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ రాయడానికి దాదాపు మూడున్నర సంవత్సరాలు పట్టి ందన్నారు పుస్తకంలో ముఖ్యంగా ఐదు విభాగాలు రూపొంది ంచామన్నారు 1923 మే 28న ఎన్టీఆర్ జననం నుంచి 1996 జనవరి 18న తుదిశ్వాస విడి చే వరకూ జరిగిన ప్రధాన అంశాలను ప్రచురి ంచామన్నారు ఈ ఐదు విభాగాల్లో సినిమా రాజకీయాల్లో ప్రధాన ఘట్ట ాలను తీసుకు వచ్చా మన్నారు సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం నుంచి సినిమా హీరో అటునుంచి రాజకీయ ప్రస్థానం తుది రోజుల్లో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను సైతం వివరి | ంచామన్నారు రచయితలు ఇద్దరూ కేంద్ర రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు చంద్ర హాస్ కేంద్ర ఆర్థిక శాఖ తో పాటు ఆదాయపు పన్నుల శాఖలో పనిచేశారు లక్ష్మీనారాయణ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు ఎన్టీఆర్ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రుల హయాంలో వివిధ హోదాల్లో సేవలు అందించారు రచయితలు ఇద్దరూ అనంతపురం జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం |
హుజూర్ నగర్ త్వరలో పీసీసీ అధ్యక్ష పదవి నుండి తాను తప్పుకు ంటానని పూర్తిస్థాయి అధ్యక్షుడు వస్తారని టీపీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రకటించారు హుజూర్ నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడని ఎవ్వరూ భయపడ వద్దని తాను ఇక్కడే సొంత ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని వెల్లడించారు మంగళవారం సాయంత్రం హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య నాయకుల ప్రజాప్రతినిధుల మండల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం నియోజకవర్గంలో స్వార్థం దోపిడీ వికృ తమైన రాజకీయాలు నడు స్తున్నాయని దుయ్యబట్టారు మట్ట పల్లిలో 46 ఎకరాలు చింతల పాలెంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు స్థానిక ఎమ్మెల్యే ఆక్రమి ంచినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు కొ బో టో కంపెనీకి చెందిన ట్రాక్టర్ లను తెచ్చి సర్పంచ్ లను కొనుగోలు చేయమని ఒత్తిడి తె స్తున్నారని లేకుంటే సీఎం పంచాయతీలకు ప్రకటించిన రూ 20 లక్షలు రా వం టు న్నారని మినరల్ ఫండ్ నిధు లలో 20 శాతం కమీషన్ అడుగు తున్నారని ఎల్ ఈడీ విద్యుత్ లైట్ల కొనుగోలులో 20 శాతం కమీషన్ కావాలని సర్పంచ్ లను ఒత్తిడి చేయటం ట్రాక్టర్ కు లక్ష వసూలు చేయటం చిల్లర చేష్ట లని ఉత్తమ్ ధ్వజమెత్తారు గత ఎన్నికల్లో తాను ముందుగానే ప్రజలను హెచ్చరి ంచానని | అదే ప్రస్తుతం జరుగుతున్న దని అన్నారు అవినీతిపరు లకు భయపడ వద్దని కాంగ్రెస్ కార్యకర్తలు సమాజానికి ఈ ప్రాంతానికి మేలు చేయాలని అన్నారు తనను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు గర్వ పడే విధంగా పార్లమెంటులో బయటా పని చేస్తానని తెలిపారు హుజూర్ నగర్ నేర డి చర్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో తాను తన సతీమణి పద్మా వతీ పని చేస్తామని ప్రకటించారు అంతకు ముందు కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మా వతీ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేశారని అయినా ఈవీఎంల సాంకేతిక సమస్య ఏర్పడి ందన్నారు దానిపై హైకోర్టులో కేసు దాఖలు చేశామని మరో 6 నెలల్లో విజయం సాధి స్తానని ధీమా వ్యక్తం చేశారు |
మహబూబ్నగర్ డిసెంబర్ 31 ఆసియా ఖండ ంలోనే ఆటోమేటిక్ సై ఫాన్ ప్రాజెక్టుగా పేరు ప్రఖ్యాతులు గుర్తింపు పొందిన సర ళా సాగర్ ప్రాజెక్టు ఆనకట్ట కు మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో గండి పడింది మొదటగా ఆనకట్ట కింది భాగంలో కొద్దిగా గండి పడి నీరు పోతూ ఏకంగా అరగంట వ్యవధిలోనే ప్రాజెక్టు ఆనకట్ట కోతకు గురవు తూ ఒక్కసారిగా తెగి పోయింది ప్రాజెక్టు మధ్య లోని ఆనకట్ట తెగి పోవడంతో ప్రాజెక్టు లోని నీర ంతా వృధా గా కిందికి వెళ్లిపోయింది ఉదయం ఆరు గంటలకు గండి పడగా మధ్యాహ్న ఒంటిగంట వరకు ప్రాజెక్టు లోని నీర ంతా వెళ్లిపోయి ప్రస్తుతం వెలవెల బోతోంది వనపర్తి జిల్లా మద నా పురం మండలం శంకర మ్మ పేట దగ్గర గల సర ళా సాగర్ ప్రాజెక్టుకు గండి పడడంతో ఆయకట్టు రైతుల ంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు ప్రాజెక్టు లోని నీర ంతా పంట పొల ాలను ముంచు తూ కిందకు వెళ్లిపోయింది ప్రాజెక్టు ఆనకట్ట కు దాదాపు 80 అడుగుల మేర కట్ట తెగి పోవడంతో ఒక్కసారిగా ప్రాజెక్టు అంతా ఖాళీ అయింది ఉదయం పూట ప్రాజెక్టు ఆనకట్ట నుండి కిందకు నీరు వస్తు ండడంతో నీరు ఎక్కడి నుండి వస్తోందని గమనించిన కొందరు రైతులు కట్ట దగ్గరకు వెళ్లి చూసేసరికి అర గంట వ్యవధిలోనే ఆనకట్ట | కు పడ్డ గండి పెద్దదిగా మారి కట్ట ను కోతకు గురి చేసింది ఈ విషయాన్ని రైతులు గ్రామ స్థులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి వచ్చేసరికి ప్రాజెక్టు నుండి నీరు ప్రవాహం లా పరుగులు తీస్తూ కిందకు వెళ్తోంది దీంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది కళ్ల ముందే పంటల సాగు కోసం నిల్వ ఉన్న నీర ంతా వృథా గా కిందకు పోతుంటే రైతులు మాత్రం తీవ్ర ఆవేదన కు గురయ్యారు ఈ విషయం గురించి రైతులు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన ్రెడ్డి కి సమాచారం అందించారు దాంతో మంత్రి నిరంజన ్రెడ్డి సర ళా సాగర్ ప్రాజెక్టు దిగువన గల రామన్ పాడ్ ప్రాజెక్టు అధికారులను అప్రమత్తం చేశారు ప్రాజెక్టు నుండి నీరు భారీగా వస్తు ండడంతో ముందు జాగ్రత్తగా ప్రాజెక్టుకు సంబంధించిన 10 గేట్లను ఎత్తి వేయాలని సూచించారు దాంతో రామన్ పాడ్ ప్రాజెక్టు అధికారులు పది గేట్లను ఎత్తి వేసి కృష్ణా నదిలోకి నీటిని విడుదల చేశారు సర ళా సాగర్ ప్రాజెక్టు నుండి పెద్ద వాగు ద్వారా రామన్ పాడు ప్రాజెక్టు లోకి ప్రవాహం లా నీరు వచ్చి చేరింది సర ళా సాగర్ ప్రాజెక్టుకు రామన్ పాడ్ ప్రాజెక్టు కేవలం ఏడు కిలోమీటర్ల దూరం మాత్రమే కావడంతో కొన్ని గంటల్లోనే నీరు రామన్ పాడ్ ప్రాజెక్టును తాకింది నీటి ప్రవాహాన్ని దృష్టిలో |
హైదరాబాద్ డిసెంబర్ 31 రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడి తప్పి ందని ప్రతిపక్ష పార్టీ ల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్ర దేశ్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం మంగళవారం గవర్నర్ తమిళి సైని కలిసి ఫిర్యాదు చేసింది ఆర్ఎస్ఎస్ ఎంఐఎం సభలకు అనుమతి ఇచ్చి కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న ట్టు వారు వివరించారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు తాను ఫోను చేయగా దురుసుగా మాట్లాడిన ట్టు ఉత్తమ్ కుమార్రెడ్డి గవర్నర్కు వివరించారు తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పినప్పటికీ అనుమతి ంచలేదని పేర్కొన్నారు గవర్నర్ను కలిసిన అనంతరం ఉత్తమ్ కుమార్రెడ్డి మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు సామా న్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చిన ట్టు చెప్పారు విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నగరంలో శాంతి భద్ర తలపై గవర్నర్కు అధికారం ఉన్న విషయాన్ని గుర్తు చేసినట్టు తెలిపారు సేవ్ ఇండియా సేవ్ కా న్స్ టి స్టూ ట్యూషన్ నినాదంతో ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులను అనుమతి కో రామన్నారు అయితే అనుమతి ఇవ్వ కపోగా తమ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆరోపించారు తమకు అనుమతి ంచక పోవడానికి తమదే మైనా నిషేధిత పార్టీ నా అని ఉత్తమ్ కుమార్రెడ్డి మండిపడ్డారు నగర పోలీస్ కమిషనర్ | అంజనీ కుమార్ ఆంధ్రా కేడర్ అధికారి అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు అంజనీ కుమార్ వ్యవహరించిన తీరుతో పాటు ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని గవర్నర్ను కోరినట్టు తెలిపారు ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయి ంచి టీఆర్ఎస్లో చేరే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అధికార పార్టీ అండ చూసుకొని పోలీసులు అ ప్రజా స్వామి కంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ కుమార్రెడ్డి దుయ్యబట్టారు |
హైదరాబాద్ డిసెంబర్ 31 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఆశయాలకు అనుగుణంగా ఒక టీం వర్ క్లా గా పని చేస్తానని కొత్త సీఎస్ సో మేష్ కుమార్ తెలిపారు బీఆర్ కే భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం నిర్ణయించుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు పద వీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ప్రగతి భవన్ వెళ్లి | కేసీఆర్కు పుష్ప గు చ్చ ం అందించి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్కు |
హైదరాబాద్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సో మేష్ కుమార్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నలుగురు సీఎస్ లుగా బాధ్యతలు నిర్వర్తి ంచగా సో మేష్ కుమార్ ఐదో అధికారి గత రెండేళ్లుగా సీఎస్ బాధ్యతలను నిర్వర్తి ంచిన ఎస్కే జోషి మంగళవారం నాడే పదవీ విరమణ చేశారు జోషి నుండి సో మేష్ కుమార్ బాధ్యతలను తీసుకున్నారు జోషి ని నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమి ంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో జోషి తో పాటు సో మేష్ కుమార్ కూడా ఉత్సాహంగా కనిపించారు తాత్కాలిక సచివాల యంగా ఉపయోగిస్తున్న బూర్ గుల రామకృష్ణారావు బీఆర్ కే భవన్లో మంగళవారం ఆనందం తాండవి ంచింది కొత్త సీఎస్ సో మేష్ కుమార్ 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు బిహార్ కు చెందిన వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఎంఏ ్ఫ లాస ఫీ చేశారు ఇప్పటివరకు ఆయన రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ గా పనిచేస్తూ వచ్చారు సీసీ ఎల్ ఏ గా అదనపు బా ద్య తలు నిర్వర్తించారు గతంలో ఆయన బోధన్ సబ్ కలెక్టర్గా ఐ టీడీ ఏ పాడేరు ప్రాజెక్టు ఆఫీసర్గా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా అనంతపురం కలెక్టర్గా ఏపీ యూ ఎస్పీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా కాలేజి యేట్ ఎడ్యుకేషన్ కమిషనర్గా జీహెచ్ఎంసీ కమిషనర్గా గిరిజన | సంక్షేమ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేశారు సో మేష్ కుమార్ భార్య ఎన్ ఐ ఆర్డీ లో డీన్ గా పనిచేస్తున్నారు వీరి కుమార్తె సాయి గరి మ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ తెలంగాణ క్యాడర్ లో సో మేష్ కుమార్ కంటే ముందు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు వీరంతా 1983 నుండి 1988 బ్యాచ్ లకు చెందినవారు వీరిలో కొంతమంది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు వీరందరి కంటే జూనియర్ అయిన సో మేష్ కుమార్ సీఎస్ గా బాగా పని చేస్తారన్న నమ్మకంతో కేసీఆర్ అవకాశం ఇచ్చారని నిపుణులు భావిస్తున్నారు సో మేష్ కుమార్ పదవీ విరమణ చేసేందుకు మరో నాలుగేళ్ల కాలం ఉంది దాంతో రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో సు స్థిరమైన బాధ్యత ల్లో కొనసాగే ందుకు అవకాశం ఉండడం వల్లనే సో మేష్ కుమార్కు కేసీఆర్ అవకాశం ఇచ్చారని భావిస్తున్నారు గత రెండేళ్లుగా సీఎస్ గా పనిచేసిన ఎస్కే జోషి మంగళవారం పదవీ విరమణ చేశారు ఆయనకు బీఆర్ కే భవన్లో ఘనంగా వీడ్కోలు సో మేష్ కుమార్కు స్వాగత సభ ఏర్పాటు చేశారు పలువురు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా మాట్లాడారు పరిపాలనలో తనకు సహకరించిన వారందరికీ జోషి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు |
హైదరాబాద్ డిసెంబర్ 31 రాష్ట్ర సచివాల యాన్ని బీఆర్ కే భవన్కు మార్చిన తర్వాత పాలన మరింత కుంటు పడిందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు మంగళవారం నాడు ఆయన పార్టీ రాష్ట క్ర ార ్యాల యంలో పాత్రికే యులతో మాట్లాడారు బీఆర్ కే భవన్లో సచివాలయ కార్యా యాలు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళం నెలకొందని పేర్కొన్నారు ఇటీవల వాటర్ వర్క్ సు బోర్డు కార్య ల యం నుండి ఒక లేఖను సచివాల యానికి పంపితే ఎ డ్రస్ నాట్ ట్రే స్ డ్ పేరుతో వెనక్కు వచ్చిందని ప్రభాకర్ చెప్పారు అంటే చివరికి పోస్టల్ శాఖ సైతం చిరు నామాలను గుర్తించ లేకపో తోందని వ్యాఖ్యానించారు దీనివల్ల సామాన్యుల ఈ తి బాధలు ఇ న్నీ అన్నీ కావని అన్నారు పని లేని పనికిరాని మంత్రులు ఎక్కువగా ఉన్నారని రిటై రైన అధికారులను ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పదవుల్లో నియమి ంచారని అయినా ప్రజా సమస్యల పరిష్కారం జరగడం లేదని అన్నారు సీఏ ఏను ఎన్ఆర్సీ ని ఎన్పీఆర్ ను ఎందుకు వ్యతిరేకి స్తున్నా యో విపక్ష ాలకు స్పష్టత లేదని ప్రభాకర్ విమర్శించారు ఎంఐఎం ను సంతు ష్టీ కరించే ందుకే టీఆర్ఎస్ ఎత్తుగడ మాత్రమేనని అన్నారు సీఎం రాష్ట్రంలో సకల జనుల | సర్వే నిర్వహించిన పుడు లేని అభ్యంతరాలు నేడు ఎన్పీఆర్ కు ఎందుకని నిలదీశారు |
హైదరాబాద్ డిసెంబర్ 31 తెలంగాణ రాష్ట్రంలో సఖి కేంద్రాలు బాగా పని చేస్తున్నాయని వివిధ స్వచ్ఛంద సంస్థలు చెప్పడం ఎంతో అభినంది ంచదగ్గ విషయమని రాష్ట్ర గరి జన సంక్షేమ స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు మహిళల భద్రత సాధికారత పై స ఖీ సెంటర్స్ ఉజ్వల స్వ ధార్ మహిళా శక్తి కేంద్రాల ప్రతినిధులతో మర్రి చెన్నారెడ్డి మానవ వ నుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రాష్ట స్థ ్రా యి సమావేశంలో ఆమె ప్రసంగించారు 18 ఏళ్లలోపు మహిళ లకి సమస్యలు వస్తే వారి రక్షణ ఆ వాసం కోసం జనవరి | నెలలో వారి కోసం ప్రొ ట క్షన్ సెంటర్ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు |
హైదరాబాద్ డిసెంబర్ 31 పౌరసత్వ సవరణ చట్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వ్యతిరేకి స్తున్నారో చెప్పలేక పోతున్నారని బీజేపీ నేత డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసి రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల దృష్టిని మరల్ చేందుకు మానే రు నది సందర్శన చేపట్ట ారని ఆరోపించారు మిత్ర పక్షం ఎంఐఎం ను ఖుషీ చేసేందుకు సీఏ ఏను వ్యతిరేకించిన కేసీఆర్ ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకి ంచారో సరైన కారణాన్ని ఇప్పటికీ చెప్పలేక పోతున్నారని పేర్కొన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ త గలను ందని ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటి ంచారని అన్నారు గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ను చావు దెబ్బ కొట్టిన బీజేపీపై కేసీఆర్ ఇంకా అక్కసు వెళ్లగ క్కు తునే ఉన్నారని ప్రతిపక్ష పార్టీలకు భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేదని సాంకేతిక పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం లేదని వ్యాఖ్యానించడం ముఖ్యమంత్రి తన స్థాయిని తక్కువ చేసుకోవడమే నని అన్నారు ప్రతిపక్ష పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనని అన్నారు అవినీతిలో కూరు క పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తి పోసి రాజకీయ పబ్బం గడుపు కోవాలని చూడటం సరైంది కాదని చెప్పారు రీ డిజైనింగ్ | పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగడం వాస్తవ మని ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన డిజై న్ను మార్చి కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు ఈ ప్రాజెక్టులో అవినీతి లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం శే్వత పత్రం ఇవ్వడానికి ఎందుకు వెనుకంజ వే స్తోందో చెప్పాలని అన్నారు బీజేపీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ప్రాజెక్టు కట్ట ాలనే దే బీజేపీ విధాన మని అందుకే నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చిందని అన్నారు మానే రు డ్యాం సందర్శించిన సీఎం అలాగే గ్రామాలను కూడా సందర్శి ంచాలని చెప్పారు అక్కడున్న దుర్భర పరిస్థితులను గమని ంచాలని అన్నారు రాష్ట్రంలో మున్సిపాల్ టీ ల పరిస్థితి చాలా అ ధ్వ న్నంగా ఉందని ఒక వైపు ముస్లింల సంతు ష్టీకరణ మరో వైపు పాలనా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని ఫీజు రీయింబర్ స్మెంట్ బకాయిలు పేరుకు పోయాయని రుణమాఫీ కాకపోవడం లాంటి అనేక వైఫల్యాలు టీఆర్ఎస్ ను వెంటాడు తున్నాయని చెప్పారు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ప్రజా కర్షణ పెరిగిందని 370 ఆర్టికల్ రద్దు రామజన్మభూమి వివాదం సామరస్య ంగా పరిష్కరించడం ట్రిపుల్ తలాక్ రద్దు వంటి నిర్ణయాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట పెరిగిందని అన్నారు |
హైదరాబాద్ ఈ చ్ వన్ టీ చ్ వన్ నినాదంతో వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన సంవత్సరంలో ప్రతి న పూన ాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు ప్రతి చదువుకున్న వ్యక్తీ నిరక్షరాస్ యుడైన మరొకరిని అక్ష రాస్ యుని గా మార్చాలని అన్నారు తెలంగాణ సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్ ను స్వీకరి ంచాలని సీఎం పిలుపునిచ్చారు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాం క్ష ల సందేశాన్ని ఇచ్చారు రాష్ట్రం ఆవిర్ భావించి కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే అనేక అంశాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలువ డం గర్వ కారణమని అన్నారు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్ తూ గొప్ప విజయాలు సాధించింది అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి పలువురి ప్రశంసలు అందుకుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం ఉద్యమ సమయంలో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమి స్తోంది అంధకార మైన రాష్ట్రాన్ని ఉజ్వల తెలంగాణ గా తీర్చిదిద్ద డం రాష్ట్రం సాధించిన గొప్ప విజయ ాల్లో ప్రథమంగా | నిలుస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా 1 170 3 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడిన ప్పటికీ ఏ మాత్రం కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగే సా మార్ ధ్యాన్ని రాష్ట్రం సాధించింది విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్లో మరింత పురోగమి స్తుంది మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్ కరించిన తొట్ట తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది తెలంగాణను ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రంలో కూడా మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తీసు క రావాలని మిగతా రాష్ట్రాలు ఉవ్విళ్లూరు తున్నాయి ఇది మన ందరికి గర్వకారణం సాగునీటి రంగంలో రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తోంది పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసుకుని పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అంది ంచుకో గలిగాం ప్రపంచ మే అబ్బుర పడే ఇంజనీరింగ్ అద్భుత ంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు వందకు వందశాతం అందుతాయి రాష్ట్రం సుభిక్ష ం అవుతోంది తెలంగాణ నేల నుంచి కరువు ను శాశ్వతంగా పారద్రో ల గలగడం సాధ్యమవుతుంది ప్రజా సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవన భద్రత కల్పి ంచుకో గలిగాం పారిశ్రామిక ఐటీ రంగాల్లో దూసుకు పోతున్నాం అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం అక్షరాస్య తలో వెనుక బడటం ఒక మచ్చ గా మిగిలింది గత |
ఖమ్మం డిసెంబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద 3500 కోట్ల రూపాయలతో బ్యారే జి నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు సోమవారం పిన పాక నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం కొత్తగూడెం జిల్ల ాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా లబ్ధి జరగనున్న దన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందు తుందన్నారు మారుమూల ప్రాంత రైతుల భూములకు కూడా సమృద్ధిగా నీర ందు తుందన్నారు దుమ్ముగూడెం వద్ద బ్యారే జి నిర్మిస్తే ఎప్పుడూ 40 టీఎంసీల నీరు నిల్వ ఉండేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు ఇప్పటికే పిన పాక నియోజకవర్గం సింగి రెడ్డి పాలెంలో 19 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మి ంచామని పేర్కొన్నారు ఈ నియోజకవర్గ పరిధిలో మరో 5 ఎత్తిపోతల పథకాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు ఉమ్మడి జిల్లాల ైన ఖమ్మం కొత్తగూడెం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడంతో పాటు నేరుగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మణు గ ూరులో నిర్మిస్తున్న భద్రాద్రి విద్యుత్ కేంద్రం కేంద్ర బిందువుగా ఈ ప్రయోగం చేయనున్నట్లు తెలిపారు గిరిజన గ్రామాల ప్రజలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు 300 కోట్ల రూపాయలతో 3 | ఫేజ్ విద్యుత్ లైన్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు అనంతరం సీతారామ ప్రాజెక్టు మొదటి పంపు హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన జనవరి మాసంలో పంపు హౌజ్ ల ట్రయల్ న్ నిర్వహిస్తామన్నారు ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు రైతులకు పుష్కలంగా నీర ంది ంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధుల ైనా ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి వెంట ప్రభుత్వ విప్ రే గా కాంతారావు ఎమ్మెల్సీ లక్ష్మి నారాయణ ఎంపీ కవిత తదితరులు ఉన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 30 కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో విద్యుత్ శాఖకు రూ 700 కోట్ల భారం తగ్గిందని రాష్ట్ర ట్రాన్స్ కో జెన్ కో సీ ఎండీ దేవులపల్లి ప్రభాకర ్రావు అన్నారు సోమవారం విద్యుత్ సౌ ధ లో విద్యుత్ శాఖలో ఓసీ ఉద్యోగ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో 2020 డైరీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులను ద్దేశించి మాట్లాడుతూ గడచిన ఖరీఫ్ సీజన్లో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు విద్యుత్ శాఖకు కలసి వచ్చిందన్నారు కృష్ణా నదిపై ఉన్న జూ రాల శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టుతో పాటు దిగువ నున్న పులి చింతల ప్రాజెక్టుల నుంచి జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 1800 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉండగా 4 వేల మిలియన్ యూనిట్ల అధిక జల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు దీంతో తెలంగాణ విద్యుత్ కు రూ 700 కోట్ల భారం తగ్గడానికి కారణమై యి ందన్నారు విద్యుత్ శాఖలో అందరూ కలసి పని చేస్తేనే విద్యుత్ సంస్థ ముందడుగు వే స్తుందన్నారు సమష్టిగా ఉద్యోగులు అందరూ తమ సమర్థ తను నిరూపి ంచుకోవాల్సిన అవసరం ఏ ంత ైనా ఉందన్నారు విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ మూడు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరి ంచాల్సి ఉంటుందన్నారు దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థలకు భిన్నంగా తెలంగాణ విద్యు | త సంస్థలు సమర్థవంతంగా పని చేయడంతో జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకు ంటో ందన్నారు వీటిని కొనసాగించడానికి ప్రతి ఉద్యోగి మరింత పని చేయాల్సిన అవసరం ఉందన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇంత జల విద్యుత్ ఉత్పత్తి జరగలేదని ఆయన గుర్తు చేశారు విద్యుత్ విని యోగా దారులను సంతృప్తి చేయడమే ఉద్యోగుల ప్రథమ కర్తవ్యం అన్నారు వినియోగదారులకు సకాలంలో విద్యుత్ను సరఫరా చేయడంతో పాటు వారి మన్నన లను పొంద ాలన్నారు విభజన చట్టం మేరకు విద్యుత్ శాఖలో ఉద్యోగుల పం పక ాల్లో ధర్మా ధికారి తీర్పుపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు అయితే ధర్మా ధికారి తీర్పు పట్ల కేంద్ర రాష్ట్రాలు చర్చి స్తాయని అంతవరకూ వేచి చూద్దాం అన్నారు అప్పటిదాకా ఉద్యోగులు సంయమనం పాటి ంచాలన్నారు ధర్మా ధికారి తుది తీర్పు రావడంతో ఆంధ్రా కు బదిలీ అయిన ఉద్యోగులు మళ్లీ తెలంగాణకు వస్త ారేమో అన్న అనుమానాలు ఉద్యోగుల్లో ఉందన్నారు డైరీ ఆవిష్కరణ కు ముందు ఓసీ ఉద్యోగుల సంఘం అసో షి యేషన్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలకు ప్రభా క రావు పెద్ద దిక్కుగా ఉన్నారన్నారు అనతికాలంలోనే విద్యుత్ సంస్థలను మెరుగైన స్థితికి తీసుకువచ్చిన ఘనత దేవులపల్లి ప్రభాకర ్రావు దక్కి ందన్నారు తమ ఆహ్వా నాన్ని మన్నించి సీ ఎండీ ప్రభాకర ్రావు డైరీ ఆవిష్కరణ కు వచ్చిన ంద కు |
హైదరాబాద్ డిసెంబర్ 30 ప్రధాని నరేంద్రమోదీ దూకుడు తట్టుకోలేక పౌరసత్వ సవరణ చట్టంపై పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ మండిపడ్డారు పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొంద డంతో పలు రాజకీయ పార్టీలకు వేరే అంశాలు లేక అనవసర రా ద్దా ంతం చేస్తున్నాయని విమర్శించారు సీఏఏ ఎన్ఆర్సీ లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం నాడు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిర్వహించిన సభలో లక్ష్మణ్ మాట్లాడారు కొన్ని పార్టీలు సీఏఏ కు మతం రంగు పులి మి ఆ మంటల్లో చలి కా చుకోవాలని చూ స్తున్నాయని మండిపడ్డారు ఇది భారత పౌరులకు సంబంధించిన చట్టం కాదని అన్నారు నాడు జిన్నా మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ తలొ గ్గి ందని విమర్శించారు ఆ రోజు కాంగ్రెస్ అలా చేయకపోతే నేడు ఈ చట్టం చేసే అవసరమే వచ్చేది కాదని చెప్పారు గతంలో పాకిస్తాన్లో 23 శాతం ఉన్న హిందువులు నేడు ఒక్క శా తా నికే పరిమితం అయ్యారని గుర్తుచేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ నేడు దేశ భక్తులకు దేశ ద్రో హు లకు మధ్య సంఘర్షణ జరుగుతోందని అన్నారు తాము మోదీ ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తామని దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు దేశ ద్రో | హు లను దేశం నుండి వెళ్ల గొట్ట ాల్సిందేనని చెప్పారు కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ |
హైదరాబాద్ డిసెంబర్ 30 ప్రయాణికుల రద్ దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ గౌహతి రా క్స్ ల్ మధ్య 52 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది ఈ రైళ్లు జనవరి మార్చి మధ్య రాకపోకలు సాగి స్తాయి సికింద్రాబాద్ గౌహతి 0 25 13 0 25 14 సికింద్రాబాద్ రా క్స్ | ల్ 0 70 91 0 70 92 రైళ్లు నడు స్తాయి |
హైదరాబాద్ డిసెంబర్ 30 ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై ఇంకా రగడ కొనసాగు తునే ఉందని ఏపీలో పరిస్థితులకు ఇద్దరు నేతల ూ కారణ మేనని పేర్కొంటూ సీఎం జగన్మోహన్రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ ఒకే తాను ముక్క లని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ పేర్కొన్నారు రాజధాని భూములు ప్రభుత్వాలకు సొంత ఆర్ధిక ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నాయని నేతల ఆర్ధిక అవసరాలకు వేదికగా మారాయని అందుకే రాజధాని భూముల విషయంలో ఈ రగడ కొనసాగుతోందని అన్నారు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మార్పు అంశం ప్రస్తా వనే లేదని నారాయణ అన్నారు రాజధాని మార్పు అంశం రైతులు నిరసన దీక్ష లపై స్పందిస్తూ రాజధాని పేరుతో చంద్రబాబు వేల ఎకరాలు సేకరించి రాజధాని నిర్మాణం చేపట్టాలని భావిస్తే సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం ఆ భూములను సెజ్ ల పేరుతో పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్ట ాలని చూస్తున్నారని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో లేని మూడు రాజధానుల అంశం అకస్మాత్తుగా తెరమీదకు తీసుకురావడం ఏమిటని నారాయణ ప్రశ్నించారు రాజధాని మార్చే నైతిక హక్కు జగన్కు లేదని అన్నారు మళ్లీ ఎన్నికలకు | వెళ్లి ప్రజా తీర్పు కోరిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు |
హైదరాబాద్ డిసెంబర్ 30 విద్యుత్ శాఖలో రెండు లక్షలు వేతనం తీసుకుంటున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థా య అధికారు లే లంచ ాలకు పాల్పడడం సిగ్గుచేటని తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సీ ఎండీ రఘు మారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పై అధికారు లే లంచ ాలకు పాల్పడితే దిగువ స్థాయి అధికారులు అవినీతికి పాల్పడితే ఎలా మందలి స్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం హైదరాబాద్ విద్యుత్ సౌ ధ లో తెలంగాణ విద్యుత్ శాఖ ఓసీ ఉద్యోగుల అసో షి యేషన్ ఆధ్వర్యంలో 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రఘు మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న డీ ఈ స్థాయి అధికారులు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికి పోవడం అవమానంగా ఉందన్నారు ఇలాంటి చర్యలతో తల ది ంచుకునే పరిస్థితి నెల కొంద న్నారు విద్యుత్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరి ంచవద్దని ఆయన హితవు పలికారు ఉద్యోగులు సేవలు మర్చిపోయి లంచ ాలతో వినియోగదారులను వేధి ంచ వద్ద న్నారు విద్యుత్ శాఖలో అవినీతి పెరిగి పోతే ఆర్టీసీ కి వచ్చిన నష్టాల గతే తమ సంస్థకు పడుతుందని ఆయన ఉద్వేగంతో అన్నారు అధికారులు మేల్ కొన కపోతే ఆర్టీసీ కి పట్టిన గతే విద్యుత్ | సంస్థలకు ప్రమాదం పొంచి ఉందన్నారు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం లంచాలు తీసుకుంటే ఉద్యోగం పోవడంతో పాటు ఉద్యోగి కుటుంబం కూడా అవస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు విద్యుత్ ఉద్యోగులకు రెండు మార్లు వేతన సవరణ చేయడంతో 38 శాతం జీతాలు పెరి గాయ న్నారు ఒకవైపు పెరిగిన జీతాలు తీసు కంటూ మరోవైపు లంచాలు తీసుకోవడం ఏమిటని ఆయన నిలదీశారు కాంట్రాక్టు ఆర్టి జన్ ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో విద్యుత్ సంస్థలపై అధిక భారం పడు తోందన్నారు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఘటనలను ఆయన ఉప కరించారు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం 26 వేల కోట్ల ఖర్చు చేయ డా నకి వివిధ ప్రణాళిక లతో పనులను వేగవంతం చేస్తోందన్నారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆరు నెలల్లో విద్యుత్ సంస్థలను గాడిలో పెట్టడానికి ట్రాన్సి కో జె న్ కో సీ ఎండీ ప్రభాకర ్రావు కృషిని ఆయన కొనియాడారు విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సంయమనం పాటించడం లేదన్నారు వినియోగదారు లపై విద్యుత్ సిబ్బంది దురుసుగా ప్రవర్తి స్తున్నారని రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లి ంచలేదని ఉన్న పళ ంగా విద్యుత్ సరఫరాను బంద్ చేయ వద్ద న్నారు విద్యుత్ బంద్ చేయడంతో |
హైదరాబాద్ డిసెంబర్ 30 ఇంటర్మీడియట్ ఫస్టియర్ సె కండి యర్ పరీక్షల నిర్వహణకు బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది వచ్చే ఫిబ్రవరి 1 నుండి ప్రాక్టికల్ పరీక్షలకు మార్చి 4వ తేదీ నుండి థి యి రీ పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు పరీక్షలకు 9 65 లక్షల మంది ఫీజులు చెల్లి ంచారని ఈ సంఖ్య మొత్తం విద్యార్ ధులతో పోల్చుకుంటే 9 79 3 శాతం ఉందని ఆయన చెప్పారు ఇంటర్ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలకు 15 17 కేంద్రాలు ఏర్పాటు చేసిందని మరో 449 కేంద్రాలను వొ కే షనల్ ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధం చేశామని | థి యి రీ పరీక్షలకు 13 17 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 30 వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన ్రెడ్డి తెలిపారు హా కా భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ ంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలన్నారు ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖ రాశా నని చెప్పారు రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇ స్తున్నామన్నారు 2020లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని నిర్ణయి ంచామన్నారు రాష్ట్రంలోని 240 మండలాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు అనుకూల వాతావరణం ఉందని కనీసం ఏడు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని భావి స్తున్నామన్నారు మిద్దె లపై ఇళ్ల ఆవరణలో పూలు కూరగాయల పెంపకం చేసేందుకు అవకాశం ఉందని దీని వల్ల రసాయనాలు లేని | ఆహార పదార్థాలు లభి స్తాయన్నారు పెరటి తోటల పెంప కాన్ని ప్రోత్సహి ంచాలన్నారు |
హైదరాబాద్ డిసెంబర్ 30 ఆంధ్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్కు తెలంగాణలో ఏం పని అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసో జు శ్రవణ్ మండిపడ్డారు అధికార టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు అంజనీ కుమార్ తాబే దారుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు గాంధీ భవన్లో సోమవారం శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు జవాబు దారి గా ఉండాల్సిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్త లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు శాంతి భద్రత లను పరిరక్షి ంచాల్సిన పోలీస్ కమిషనర్ ఫ క్ తు అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరించడం పోలీస్ వ్యవస్థ తలది ంచుకునేలా చేశారని విమర్శించారు అధికార పార్టీ ఎంఐఎం పార్టీల ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు సీసీ అంజనీ కుమార్ అడ్డు కుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఏమి తీవ్రవాద సంస్థ కాదని ఈ దేశంలో బాధ్యత గలిగిన రాజకీయ పార్టీ అనే విషయాన్ని సీపీ గుర్తి ంచుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతి యాత్రకు అనుమతి ఇవ్వని కమిషనర్ ఆర్ఎస్ఎస్ ఎంఐఎం సభలు సమావేశాలకు ఎలా అనుమతి ఇచ్చారని శ్రవణ్ ప్రశ్నించారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వక పోవడానికి కారణం ఏమిటో సీపీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు తలసాని చరిత్ర ఏమిటో తెలుసు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి పై మంత్రి తలసాని శ్రీనివాస్ | యాదవ్ చేసిన వ్యాఖ్యలను శ్రవణ్ తీవ్రంగా ఖండించారు ఉత్తమ్ కుమార్రెడ్డి ని విమర్శించే స్థాయి తల సానికి లేదని మండిపడ్డారు దేశ సరిహద్దులో ప్రాణాలకు తెగించి పని చేసిన నిబద్ధత గలిగిన పైలెట్ ఉత్తమ్ కుమార్రెడ్డి అని గుర్తు చేశారు |
హైదరాబాద్ డిసెంబర్ 30 తెలంగాణ రాష్ట్రంలో టూరిజం కు రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా బోగస్ టూ ర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్ స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బోగస్ సంస్థల వల్ల రాష్ట్రానికి వచ్చే దేశీయ విదేశీ పర్యాటకులకు అసౌకర్యం కలుగకుండా నిబంధన లపై రాష్ట్ర పర్యాట కా భివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తో సోమవారం చర్చించారు రాష్ట్రంలో పర్యాట రంగం వేగంగా విస్తరి స్తోందని పర్యాటక రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలున్నాయని పర్యాట కాన్ని సమగ్రా భివృద్ధి కోసం ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో తె ం లగా ణ పర్యాటక ప్రదేశాలు నిర్లక్ష్యానికి గుర య్యాయని అన్నారు అందులో భాగంగానే కాళేశ్వరం లక్ న వరం సోమ శిల బు ద్ద వనం మయూ రి ఎకో పార్క్ రామప్ప పిల్లల మర్రి మానే రు డ్యామ్ అలం పూర్ జోగులాంబ మల్లెల తీర్థం మన్న నూరు వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు టూ ర్స్ అండ్ ట్రావెల్స్ ల అసోసియేషన్ లు రాష్ట్రానికి దేశీయ విదేశీ పర్యాటకులను పెద్దఎత్తున తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర టూరిజం శాఖ | ఎండీ మనోహర్ ఏపీ తెలంగాణ టూ ర్స్ అసోసియేషన్ చైర్మన్ నగేష్ కార్యదర్శి సాయిబాబా బాదం టూర్ అప రేటర్ హేమంత్ పాండే సుధీర్ రెడ్డి రమేష్ విక్రమ్ తదితర టూర్ ఆపరేటర్లు పాల్గొన్నారు |
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ల మే యర్లు మున్సిపల్ చైర్పర్సన్ ల రిజర్వేషన్లను జనవరి 6న ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి తెలిపారు సోమవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మే యర్లు డిప్యూటీ మేయర్ ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేస్తారని కార్పొరేటర్లు కౌన్సిలర్ ల రిజర్వేషన్లను జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారు లైన కలెక్టర్లు ఖరారు చేస్తారని ఆయన తెలిపారు రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశా మన్న విషయం వాస్త మేనని ఇది చట్టానికి లో బడే ఉందని ఆయన వివరించారు కొత్త విధానంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశామని స్పష్టం చేశారు దీనిని రాజకీయ పార్టీలు వక్రీ కరి ంచాయని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు మారిన విధానం గురించి అన్ని రాజకీయ పార్టీలకు అవగాహన ఉందని ఈ నేపథ్యంలో మళ్లీ రాద్ధాంతం చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు ఎన్నికల కమిషన్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు ఇటీవల తాము నిర్వహించిన అఖిల ప సమావేశంలో గొడవ జరగడంతో పూర్తి వివరాలు చెప్పలేక పోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు కొత్త చట్టం ప్రకారమే ప్రభుత్వ అనుమతితో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటి ంచామన్నారు ఎన్నికలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని నాగిరెడ్డి తెలిపారు ఇప్పటికే వార్డు ల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేశామని | వీటిని సోమవారం నాడు అన్ని మున్సిపాలిటీ ల్లో ప్రకటి ంచామన్నారు అభ్యంతరాలు స్వీకరించి పరిష్ కరించిన తర్వాత జనవరి 4న తుది ఓటర్ల జాబితాలను వార్డు ల వారీగా వెల్లడి స్తామన్నారు ఈ నెల 8న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కార్యక్రమాలు కొనసాగు తాయన్నారు టీ పోల్ సాఫ్ట్వేర్ నుండి నామినేషన్ ఫారం తీసుకో వచ్చని ఆన్లైన్లో నామినేషన్ ఫారం ను లోడ్ చేసినప్పటికీ వ్యక్తిగతంగా ఒరిజినల్ ఫ ారాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సి ఉందన్నారు దాదాపు 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని నాగిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ వ్యవహారాల డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ 141 మున్సిపాలిటీలు కలిపి రాష్ట స్థ ్రా యిని యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు 120 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్ లకు ఎన్నికలు జరుగుతున్నా యన్నారు రిజర్వేషన్లు 50 శాతం మి ంచకుండా చేస్తామన్నారు ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు |
హైదరాబాద్ తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీ ఎవర న్న అంశంపై అధికారికంగా సోమవారం సాయంత్రం వరకు ఖరారు కాలేదు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్న ఎస్ కే జోషి మంగళవారం పదవీ విరమణ చేస్తున్నారు రాష్ట్ర తాత్కాలిక సచివాల యంగా ఉపయోగిస్తున్న బూర్ గు ల రామకృష్ణారావు బీఆర్ కే భవన్లో మంగళవారం సాయంత్రం అధికారికంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేస్తున్నా రు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ ఐదు గంటల వరకు కొనసాగుతుంది తొలుత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పొలిటికల్ అధర్ సిన్హా స్వా గ తో ప న్యాసం చేస్తారు ఆ తర్వాత సీనియర్ అధికారులు మాట్లాడతారు 430 గంటలకు జోషి మాట్లాడతారు ఆ తర్వాత జోషి ని సన్మాని | స్తారు కొత్తగా సీఎస్ గా నియామ కమ య్యే అధికారి బాధ్యతలు స్వీకరిస్తారు |
కరీంనగర్ డిసెంబర్ 30 జల కళ తో కల కల లాడే మిడ్ మానే రు మహా అద్భుతం అని నిండు కుండ ను తల పించిన ఈ ప్రాజెక్టును చూసి తన కల నెరవేర డం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు సోమవారం మిడ్ మానే రు జలాశయం వద్ద ఆయన పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో గొప్ప సాఫల్య త సాధించినట్లు సంతోషంగా ఉందన్నారు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు జల ాలతో సస్యశ్యామ లం కాబో తోందని తన జీవితంలో సఫల త్వం కలిగి ందంటూ అక్కడ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకులతో ఆనందాన్ని పంచుకున్నారు తన జీవితంలో డిసెంబర్ 30 ఎన్నడూ లేనంత సంతోషం కలిగిస్తోందని సీఎం అన్నారు మిడ్ మానే రు జలాశ యాన్ని ఆయన పరిశీలించారు కాళేశ్వరం జల ాలతో నిండిన జలాశ యానికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు అనంతరం కరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్కు చేరుకొని విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మిడ్ మానే రు ప్రాజెక్టు పై నిల్చొని పూజలు చేస్తున్నప్పుడు చాలా ఆనందం | కలిగిందని జీవితంలో సఫల త్వం కలిగిన ట్లు అనుభూతి కలిగిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు |
కరీంనగర్ దశాబ్దాలుగా నీటి ఎద్ద డితో నిర్వీర్ యమైన తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం గోదావరి జల ాలతో పంట పొలాలు తడి పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డుకునేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ కాషాయ సన్నా సులు కుటిల యత్నాలు పన్ను తున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మండిపడ్డారు కాళేశ్వరం నీటితో నిండు కుండ లా మారిన మధ్య మానే రు జలాశ య పరిశీలన నిమిత్తం సోమవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వచ్చిన ఆయన నగరంలోని ఉత్తర తెలంగాణ భవన్లో విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధ ే లక్ష్యంగా నిబద్ధతతో నిరంతరం శ్రమి స్తున్న తమ ప్రభుత్వంపై కొంత మంది రాజకీయ నాయకులు అవా కులు చె వాకులు పేలు తున్నారని వారి విమర్శలకు నిండు కుండ లా మారిన నేటి కాళేశ్వరం మధ్య మానే రు ప్రాజెక్టుల నిర్మాణ ాలే సమాధాన మని ఘాటుగా వ్యాఖ్యానించారు సీమాంధ్ర ుల పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ ప్రజానీ కాన్ని ఆయా పార్టీలు వ్యతిరేక ప్రచారంతో మరింతగా తొక్కి పెడు తున్నాయని ఆయన దుయ్యబట్టారు ఎవరె ంత వ్యతిరేకత ప్రదర్శి ంచినా రాష్ట్రాన్ని సస్యశ్యామ లం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ఇప్పటికే అభివృద్ధి దిశగా పయని స్తున్న రాష్ట్రంలో ఇకపై చిన్న నీటి | వనరుల సంరక్షణ పై దృష్టి సారి స్తున్నట్లు ఆయన వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా 12 30 చెక్ డ్యా ములు నిర్మి ంచను ండగా వీటిలో రూ 12 50 కోట్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా నిర్మి ంచనున్నట్లు సీఎం పేర్కొన్నారు ఎస్ సార ెస్ పీ నీటితో సంబంధం లేకుండా 50 టీఎంసీ లు లోయర్ మిడ్ మానే రులో నింపు కున్నామని మరో 60 టీఎంసీ లు బ్యారే జీలో నింపే అవకాశం ఉందన్నారు ఇకపై వర్షాల కోసం అన్న దాతలు మొ గులు వైపు చూడాల్సిన అవసరం లేదని అన్నారు 2001లో గోదావరి తీర తెలంగాణలో కరవు ఉండకూడదని ఆకాంక్షి ంచామని ఆ కల కాళేశ్వర ంతో నెరవేరి ందన్నారు మిడ్ మానే రును చూస్తే చాలా ఆనందంగా ఉందని గోదావరి నది తో పాటు అనేక వాగులు ఉన్న కరీంనగర్ జిల్లా ఇంతకాలం కరవు తో అల్లాడి ందన్నారు ఇక కరవు కాట కాలు తొలగి పోయా యన్నారు అనేకమంది ఈ జిల్లా నుంచి వలసలు వెళ్లారని సిరిసిల్లలో ఆకలి చా వులు ఉండేవని తెలంగాణ వచ్చిన తరువాత ఈ జిల్లా ఎలా మారి ందో కళ్ల ముందే కనిపి స్తోందన్నారు జిల్లాలో 140 కిలోమీటర్ల గోదావరి 365 రోజులు ఇక సజీవంగా ఉంటుందని భూగర్భ జలాలు పెరిగి బో ర్లు బయటకు పో స్తున్నాయన్నారు |
వేములవాడ టౌన్ దక్షిణ కాశీ గా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కుటుంబ సభ్యులతో కలసి సోమవారం దర్శించుకున్నారు ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ఆలయానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్ దంపతులు ఆలయంలోకి రాగానే ప్రధాన ద్వారం వద్ద ఈవో కృష్ణవేణి స్థానా చార్యులు అప్ప ాల భీ మన్న ఆధ్వర్యంలో వేద పండితులు అర్చకులు వేద మంత్రో చ్ఛ రణ లతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో రాజన్న కోడె లకు సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ధ్వజ స్తం భానికి సీఎం దంపతులు ప్రణ మిల్ల ారు గర్భ ాలయంలో కొలువుదీ రిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి సీఎం దంప తులతో వేద పండితులు తొలి పూజ లను చేయించారు అనంతరం శ్రీ రాజ రాజేశ్వర స్వామికి అభిషేకాలు చేశారు అక్కడి నుంచి శ్రీ రాజ రాజేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు సీఎం దంపతులకు కళ్యాణ మండపంలో వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రప టాన్ని అందజేశారు సీఎం వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ ్రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేలు ర సమ యి బాల కిషన్ విద్యా సాగ ర్రావు జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ తదితరులు ఉన్నారు | స్వామివారి సేవలో మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ ్రెడ్డి ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు |
వరంగల్ డిసెంబర్ 29 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన లక్ష్యం మేరకు అన్ని గ్రామ పంచాయతీ లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ దామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర ్రావు అన్నారు వరంగల్లో ఆదివారం వరంగల్ అర్బన్ రూరల్ జిల్లాల రెండవ విడత పల్లె ప్రగతి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు ఈ సందర్భంగా దయా కర ్రావు మాట్లాడుతూ 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలులో వరంగల్ అర్బన్ జిల్లా రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచిందని రెండవ విడతలో మొదటి స్థానంలో ఉండాలని అన్నారు ప్రస్తుతం నిధుల కొరత లేదని గ్రామ పంచాయతీ లను అభివృద్ధి చేసే ఆలోచనతోనే ప్రజా ప్రతినిధులు ముందుకు సాగాలని మంత్రి దయా కర ్రావు తెలిపారు సెప్టెంబర్ నుండి ప్రతి నెల రూ 339 కోట్లను ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం విడుదల చేస్తుందని చెప్పారు ఉపాధి హామీ పనుల చెల్లింపు కోసం మూడు రోజుల క్రితమే రూ 84 కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని ప్రతి గ్రామ పంచాయతీకి కచ్చితంగా నిధులు అందు తున్నాయని దయా కర ్రావు అన్నారు ఉపాధి హామీ పథకాన్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని చేసిన పనులు సక్రమంగా ఉండాలని అక్రమాలకు అస్ కారం లేకుండా చూసు కోవాలన్నారు బిల్లుల విషయంలో ఉప సర్పంచ్ లు ఇబ్బంది పెడితే | చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దయా కర ్రావు తెలిపారు వైకుంఠ ధా మం నర్సరీ డం పి ంగ ్య ార్డు ఇం కుడు గుంత ల నిర్మాణాలు పూర్తిచేసిన గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపు లో ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు రెండవ విడత పల్లె ప్రగతిని సవాలుగా తీసుకొని సమష్టిగా కృషి చేసి విజయవంతం చేద్దామని దయా కర ్రావు తెలిపారు గ్రామపంచాయతీ లు పారిశుద్ధ్య పనుల కోసం ట్రాక్టర్ లు తీసుకోవాలని వాటి నిర్వహణకు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపారు గత సర్పంచ్ లకు ఇప్పుడున్న సర్పంచ్ లకు ఉన్న అధికారులు నిధులు లేవని ఇప్పుడు సర్పంచ్ లుగా ఉన్న వారు తమ పనితీరును మెరుగ్గా నిర్వహిస్తే చరిత్రలో నిలిచి పో తారన్నారు మీ గ్రామాల్లో పుట్టిన బిడ్డలు రాష్ట స్థ ్రా యిలో జాతీయస్థాయిలో ఉన్నత స్థానంలో ఉన్న వారందరి పేర్లతో ఒక జాబితా తయారు చేసుకోవాలని గ్రామానికి సేవ చేసేందుకు వారిని ఆహ్వాని ంచాలని చెప్పారు దాతల పేర్లు గ్రామ పంచాయతీ కార్యాలయ బోర్డు లపై ఉండాలని గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా చూడాలని కోరారు రూ 100 కోట్ల నిధులు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రాను న్నాయని రెండవ విడత ప్రణాళికతో గ్రామాల రూపురేఖ లే మారి పోవాలని మంత్రి దయా కర ్రావు కోరారు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ |
నర్సాపూర్ డిసెంబర్ 29 తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి కుంతి యా పిలుపునిచ్చారు ఆదివారం మెదక్ జిల్లా నర్సా పూర్లో జరిగిన జిల్లా స్థాయి మున్సిపల్ ఎన్నికల సన్నా హా క సభకు డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కుంతి యా మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు శ్రీకారం చు ట్టా యని ఆరోపించారు కేంద్రంలోని బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం కుదుర్చు కుందని అన్నారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వ కపోగా ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా అని ప్రశ్నించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబి స్తున్న నియంతృత్వ వైఖరిని ప్రజలకు తెలియ జెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు హైదరాబాద్లోని ధర్నా చౌక్ ను తొలగించి నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్ను ఇంటికి పంపాలని అన్నారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పీసీసీ డీసీసీ నాయకులు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విధానాలను ఎండ గట్టి అభ్యర్థులకు మనో ధైర్యాన్ని అందించాలని సూచించారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాట ాలని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ బో స్రా | జు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల ల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలు చుకొని టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు మున్సిపల్ పరిధిలోని కాలనీ ల్లో పారిశుద్ధ్యం లో పించిందని తాగునీటి సౌకర్యం కరు వైందని అన్నారు రాష్ట్ర నాయకులు లక్ష్మీ రవీ ందర్రెడ్డి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పందులు దోమలు ఈగలు తిరుగుతున్న ప్పటికీ పట్టించుకునే వారు కర వయ్య ారని ఆరోపించారు నర్సా పూర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం లు నాలుగేళ్లు గడిచిన పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాన య్య సుప్రభా త రావు మాజీ ఎమ్మెల్యే నర్ సార ెడ్డి అంజి రెడ్డి సురేందర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు |
నల్లగొండ డిసెంబర్ 29 దేశ భద్రత అభివృద్ధిని ఉద్దేశించి కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు ఆదివారం నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడు తు పొరుగు దేశాల నుండి దేశంలోకి వస్తున్న శరణార్థుల కోసం కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చి ందన్నారు దేశ పౌరు లె వరికీ వ్యతిరేకంగా లేన టువంటి పౌరసత్వ బిల్లుపై ఎంఐఎం దుష్ప్రచారం చేస్తూ మైనార్టీ లను రెచ్చగొడు తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ టీఆర్ఎస్ లు బాధ్యతారా హిత్య ంగా ఎంఐఎం కు వంత పాడుతూ దేశ ప్రయోజన ాల్ని సైతం పట్టించుకోకుండా వ్యవహరి స్తున్నాయని లక్ష్మణ్ విమర్శించారు పార్లమెంట్లో పౌరసత్వ బిల్లుకు మద్దతు నిచ్చిన ప్రతిపక్షాలు బయట ఆందోళనలకు దిగడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు ప్రతిపక్షాల రచ్చ తప్ప దేశంలోని పౌరు లెవరూ కూడా పౌరసత్వ బిల్లుకు గాని ఎన్ఆర్ పీకి గాని వ్యతిరేకంగా లేరన్నారు విభిన్న సిద్ధాంతాలు గల ప్రతిపక్షాలు బీజేపీని రాజకీయంగా ప్రజా స్వామి కంగా ఎదుర్కోలేక విభజన రాజకీయాలతో రాజకీయ లబ్ధి కి ప్రయత్ని స్తున్నాయన్నారు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలా వ్యవహరి స్ త్తో ందన్నారు దేశ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే ఎంఐ | ఎంతో రాజకీయ ప్రయోజనాలే మిన్న అన్నట్టుగా సీఎం కేసీఆర్ వైఖరి ఉందన్నారు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం ధన బలంతో గెలిచేందుకు ప్రయత్ని స్తుందన్నారు అయితే పట్టణ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ సాగిస్తున్న ప్రయత్నాలు ఫలి ంచబో వని వారంతా టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో జిల్లాలో బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉందని పట్టణ ఓటర్లలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన పట్ల కేంద్ర పథకాల పట్ల మంచి ఆదరణ ఉందన్నారు జమ్మూకాశ్మీర్ సమస్య ఆయో ధ్య సమస్య పరిష్కార ంతో బీజేపీ పరిపాలన పై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందని ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచుతున్న ప్రధాని మోదీ పాలనకు దన్నుగా విద్యావంతులు పట్టణ ఓటర్లు కదులుతున్న ారన్నారు మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గణనీయ విజయాలతో బీజేపీ సత్తా చాట బో తుందన్నారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలనా విజయాలను బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించేందుకు కృషి చే యాని లక్ష్మణ్ కోరారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమృత్ యూజీ డీసీ దీన్ దయాళ్ ఐపీ డీఎస్ వంటి పథకాలతో మున్సిపల్ ప్రాంతాల అభివృద్ధికి అవకాశము న్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని సకాలంలో పూర్తి చేయించ లేకపోగా జరిగిన పనులను రాష్ట్ర ప్రభుత్వ ఘనత ప్రచారం చేసుకు ంటో ందన్నారు |
గజ్వేల్ డిసెంబర్ 29 తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న మిషన్ భగీరథ హరితహారం తదితర పథకాలు అద్భుత మని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్ వే ల్లో ఆయన విలేఖరులతో మాట్లాడారు తాగునీరు సాగునీరు తో పాటు హరిత తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ చేపడుతున్న పథకాలు సత్ ఫలిత ాలి స్తుండగా రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత తెలంగాణ గా చేయడానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంస నీయమని ప్రశంసించారు ముఖ్యంగా పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి దోహద పడ నుండగా మొక్కల పెంప కంతో చక్కటి వాతావరణం సమకూరి ఆరోగ్య తెలంగాణ గా తీర్చిదిద్ద బడ డంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ట్ట వుతుందని తెలిపారు నదుల అనుసంధానం చేసి నీటి వసతులు జరిగే వివి ద కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చక్కటి పాలన అంది స్తున్నట్టు చెప్పారు పేద విద్యార్థుల కోసం ప్రత్యేక గురు కులాలు ఏర్పాటు చేసి ని దులు కేటాయి స్తుండగా బీసీ మైనార్టీ | ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ సర్కార్ విశేషంగా కృషి చేస్తున్నట్లు వివరించారు |
ఆదిలాబాద్ డిసెంబర్ 29 ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పై చలి పులి పంజా విసురుతూ ప్రజలను బెంబేలెత్తి స్తోంది మూడు రోజుల కిందట 172 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా రెండు రోజుల వ్యవధిలోనే 12 డిగ్రీలు తగ్గిపోవడం గమనార్హం శనివారం ఆదిలాబాద్ జిల్లాలో 71 డిగ్రీ జ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా భీ కరమైన చలి గాలులు దట్టమైన పొగ మంచుతో ఆదివారం రికార్డు స్థాయిలో 5 డిగ్రీ లకు చేరుకోవడం చలి ఉద్ధృ తికి అద్దం పడుతోంది ఆదిలాబాద్ తాం సి మండలం అర్ లి టి భీం పూర్ మండల కేంద్రాల్లో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 5 డిగ్రీ లుగా నమోదైంది పెరుగుతున్న చలి కారణంగా ప్రజలు ఉదయం 11 గంటల వరకు ఇంటి గుమ్మం దాటి బయటికి వెళ్ల లేని పరిస్థితి నెలకొంది ఆకాశం మబ్బు పట్టి పొగమంచు ఆవరి ంచడం చల్లని గాలులు వీ స్తుండటంతో ఆర్టీసీ బస్టాండు లు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు ఆదివారం రాత్రి వరకు ఆకాశం మబ్బు పట్టడంతో చలి ఉద్ధృ తి కారణంగా జన జీవనం అంతటా స్తంభించి పోయింది ఉత్తరాది రాష్ట్రాల నుండి వీస్తున్న చలి గాలుల వల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇదే విధంగా ఉంటుందని మరో మూడు రోజుల తర్వాత అత్యల్ప | ఉష్ణోగ్రతలు నమోదవు తాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ల వద్దని ఇంటి వద్ద ఉండటమే శ్రేయస్ కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇదిలా ఉంటే అమాంతంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవు తుండటంతో చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు స్వె ట్ట ర్లు ర గ్గు ల కోసం ప్రజలు దృష్టి సారి స్తున్నారు ఇదిలా ఉంటే బో థ్ ఇచ్చ ో డ ఆసిఫాబాద్ ఊ ట్ నూరు జైన ూర్ బజార్ హత్ నూర్ అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంది కనిష్ట ఉష్ణోగ్రతల ధాటికి రైతులు సామాన్య ప్రజలు కూరగాయలు పాలు అమ్ముకునే చిరు వ్యాపారులు పారిశుద్ధ్య కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు మధ్యాహ్న వేళలో కూడా చలి గాలులు వీ స్తుండటంతో మహిళలు పిల్లలు అవస్థ లకు గురి కావాల్సి వస్తోంది మూడు రోజుల కిందట 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదై తే రెండు రోజుల్లోనే అమాంతం 5 డిగ్రీ లకు చేరుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది ఈ సీజన్లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం తెలంగాణ లోనే తొలిసారి అని ఆదిలాబాద్ వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు గాలిలో తేమ శాతం పెరిగి పోవడం జిల్లాలో అటవీ ప్రాంతం దట్టంగా ఉండటం వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావ ంగానే చలి తీవ్రత |
ఆదిలాబాద్ డిసెంబర్ 29 ఆదిలాబాద్ జిల్లా జైన థ్ మండలం పెండ ల్ వాడ గ్రామంలో ఆదివారం స్వా ద్యా య గురువు బా జీరావు మహారాజ్ సప్ తాహ ముగింపు వేడుకల్లో అప శృతి చోటు చేసుకుంది ఈ గ్రామంలో భక్తుల ంతా ఆధ్యాత్మిక ప్రవచన అనంతరం సహ పంక్తి భోజన ాలకు వెళ్లగా సాత్విక భోజనం తీసుకున్న అనంతరం గంట లోపే వాంతులు విరేచన ాలతో అస్వస్థతకు గురయ్యారు మొత్తం 220 మంది భోజనం చేయగా వీరిలో 172 మంది వాంతులు విరేచన ాలతో ఇంటికి తిరుగు ముఖం పట్టారు విషయం తెలియగానే రిమ్స్ నుంచి అంబులెన్స్ లు ఆ గ్రామానికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన 43 మందిని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు ఆదివారం రాత్రి వరకు పరిస్థితి అదుపు లోనే ఉందని ముగ్గురు చిన్నారులు అపస్మారక స్థితిలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు సాత్విక భోజనం ఆరగి ంచిన భక్తులు వాంతులు విరేచన ాలతో ఆస్పత్రిలో చేరడం అలజడి రేపింది సాయంత్రం ఎమ్మెల్యే జోగు రామన్న రి మ్ స్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారు త్వరగా | కోలు కునేలా మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ ను కోరారు |
సంగారెడ్డి డిసెంబర్ 29 నాయకుడిగా ఉన్నప్పుడు సేవ కుడిగా మారిపోయి చెప్పలేనంత సహ నాన్ని కూడగట్టుకు ంటే విజయ తీరాన్ని సునాయాసంగా చేరుకో వచ్చన్న వివేకానందు డి సూక్తి ని అక్షరాల నిజం చేస్తూ హరి దాస్ పూర్ గ్రామ ప్రజలు సేవా తత్ పర తను చాటు కుంటున్నారు మారుమూల గ్రామం అక్షరాస్యత అంతంత మాత్రమే రోజువారీ రైతు కూలీలు మధ్య తరగతి వ్యవసాయ దారులు కంపెనీల్లో పనిచేస్తూ కుటుంబాలకు చే దుడు గా నిలు స్తున్న యువకులు బీసీ దళిత గిరిజన మైనార్టీ కుటుంబాల ఆవాస మైన ఈ పంచాయతీ లో ఒక్కసారిగా చైతన్యం రగులు కుంది ఇంకే ముందు పది వారాల వ్యవధిలోనే పచ్చదనం పరిశుభ్ర తను పర ఢ విల్ల జేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నయ నా నంద కరంగా మార్చి వేసారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మారు మూలన ఉన్న హరి దాస్ పూర్ గ్రామ ప్రజల్లో పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుత ాల సృష్టికి ఆలవాల మైంది ఓ యువత మేలు కో నీ దేశాన్ని ఏలు కో అన్న వివే కుడి సూక్తి ఆ గ్రామానికి చెందిన యువకు ల్లో అణువణువు నా స్ఫూర్తిని నింపింది పని చేసిన చోట ల్లా తనకంటూ ప్రత్యే కను చాటు కుని అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న డీ ఆర్డీఓ సీహెచ్ శ్రీనివాస | ్రావు పల్లె ప్రగతి కార్యక్రమంలో హరి దాస్ పూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు తన నేతృత్వంలో నే ఆదర్శంగా తీర్చిదిద్దిన మల్కా పూర్ గ్రామంలో అమలు చేసిన పద్ధతులను హరి దాస్ పూర్ యువతలో అవగాహన కల్పించారు దృఢమైన సంకల్పంతో ముందుకు సాగి తే సాధించ లేని దంటూ లేదని పట్టును రగిలి ంపజే సారు యువకు డైన సర్పంచ్ షఫీ తన పరిపాలన తీరును ఆదర్శంగా నిలుపు కోవాలనే ఉత్సాహాన్ని కనబరి స్తే ఉన్నత విద్యావంతు డై గ్రామ కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రోహిత్ కులకర్ణి జత కలిసి పల్లె ను ప్రగతి పథంలో పరుగులు పెట్టి స్తున్నారు ఏ ఇంటి ముందు చిన్న పాటి ఖాళీ స్థలం కనిపించినా అక్కడ మొక్కలు నాటి ంచి వాటిని సంరక్షి ంచే బాధ్యతను గృహ స్థులకు అప్పగి స్తున్నారు బహిరంగ మల విసర్జన తో జుగుప్ సా కరంగా కనిపించే ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగు దొడ్డి ని నిర్మి ంపజేసి వాడు కునేలా అందరికీ అవగాహన కల్పించారు గ్రామంలో మద్యం అమ్మకాలు లేకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుని అమ్మి నా కొన్నా జరిమానాలు విధి స్తున్నారు నోటి క్యాన్సర్ గుండె జబ్బులు అస్త మా శ్వాస సంబంధిత వ్యాధులకు హేతు వుగా మారిన పొగాకు ఉత్పత్తు లైన బీడీ సిగరెట్ గుట్కా జర్ దాల విక్రయాలు వినియో |
హైదరాబాద్ హైదరాబాద్ పేరు ప్రతిష్ట లను ఇనుమడి ంప చేసే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 80 వ ను మాయి ష్ ను 2020 జనవరి 1 నుండి ప్రారంభి స్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ను మాయి ష్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్లో ను మాయి ష్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ను మాయి ష్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొ ంతు రాం మోహన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు హైదరాబాద్లో పారిశ్రామి కా భివృద్ధి ని ప్రోత్సహించేందుకు ఈ ను మాయి ష్ ఉపయోగ పడుతుందన్నారు ను మాయి ష్ నుండి వచ్చే ఆదాయాన్ని నాణ్యమైన విద్యను అందించేందుకు వీలుగా 18 విద్యాసంస్థలకు అందిస్తామన్నారు ప్రతి ఏటా 20 లక్షల మంది ఎగ్జిబి షన్ను సందర్శి స్తు ంటారని ఈ ఏడు కూడా ఇంతే మొత్తంలో జనం వస్తారని అంచనా వే స్తున్నామని ఆయన అన్నారు ఎగ్జిబిషన్ దగ్గర్లోనే మెట్రో రైల్ స్టేషన్ కూడా ఉండటం వల్ల ప్రజల సౌకర్యం కోసం అదనపు మెట్రో రైళ్లను నడి పేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు అంగీకరించ ారని ఆయన తెలిపారు అగ్ని ప్రమాదాలు సంభవి ంచకుండా | మూడు కోట్ల రూపాయలతో వౌలిక సదుపాయాలను కల్పి ంచామని రెండు కిలోమీటర్ల వరకు భూగర్భ విద్యుత్ పైప్ లైన్ లను వేశా మన్నారు అలాగే ప్రతీ స్ట ాల్లో మంటలు ఆర్ పేందుకు ఏర్పాట్లు చేశామని బీమా కూడా చేయి ంచామన్నారు ఎగ్జిబిషన్ లో ఇబ్బందులు కలుగకుండా సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే లా చర్యలు తీసుకున్నామని ఈటల వివరించారు |
కరీంనగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్ యి టి ంచనున్నారు సోమవారం ఉదయం 8 30 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గంలో సిరిసిల్ల జిల్లా వేములవాడ కు చేరుకొని ఉదయం 10 30 గంటలకు శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శి ంచుకొ ని మొక్కులు చెల్లి ంచుకోనున్నారు 11 30 గంటలకు రాజ రాజేశ్వర జలాశ యాన్ని సం దర్శించి జల హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు మధ్యాహ్నం 1 గంట కు కరీంనగర్ శివారు తీగల గుట్ట పల్లి లోని ఉత్తర తెలంగాణ భవన్లో మధ్యాహ్న భోజనం చేస్తారు 3 గంటలకు తీగల గుట్ట పల్లి నుండి బయలుదేరి 5 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికార యంత్రాంగం పర్యవేక్షించారు ముఖ్యమంత్రి పర్యటన | ప్రశాంతంగా సాగే ందుకు అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు |
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ గులాబీ జెండా నే ఘన విజయం సాధిస్తుందని ఆర్థిక మంత్రి త న్నీ రు హరీశ్రావు అన్నారు పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు హైదరాబాద్లో ఆదివారం తన నివాసంలో గజ్వేల్ పట్టణ మండల గ్రామీణ ప్రాంత కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎఫ్ డీసీ చైర్మన్ వంటే రు ప్రతా ప్ర ెడ్డి నేతృత్వంలో హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభి వృద్థి చేసుకుందామని పిలుపునిచ్చారు పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్ తకు గుర్తింపు దక్కు తుందన్నారు అతి త్వరలోనే కాళేశ్వరం జలాలు గజ్వేల్ ప్రాంత భూములను సస్యశ్యామ లం చేయను న్నాయని అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ జెడ్పీ టీసీ లు గు ంటు కు మల్లే శం గా లం ఖ నర్సింహ ులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజి రెడ్డి నర్ సిం హ్ | మా చారి హనుమంత రెడ్డి సత్యనారాయణ తదితరులు హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు |
End of preview. Expand
in Dataset Viewer.
README.md exists but content is empty.
- Downloads last month
- 37