sentence
stringlengths
4
289
కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొదటి స్థాయి దానికి పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ తెలిపారు
అమెరికాలో చూస్తే పదహారు వేల మందికి పైగా చనిపోయారు
సంగీత గార్డెన్ కూడా ప్రజలు సందర్శించారు ఈ సంవత్సరం నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు సందర్శకులు తమ సందర్శనకు ముందుగా బుక్ చేసుకోవచ్చని ఒక అధికార ప్రకటనలో తెలిపారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు మధ్యప్రదేశ్లో
ఎన్ఆర్సీ తుది పట్టికను విడుదల చేశారు
న్యూ ఢిల్లీలో ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ
ఆత్మస్థైర్యానికి హద్దులు అనేవి ఉండవు కదా
వీటిలో కొన్ని యాప్స్ చాలా ఎక్కువ ప్రాసెసింగ్ వసూలు చేస్తున్నాయి కేవలం పదిహేను రోజుల కోసం పదివేల రూపాయల అప్పు ఇచ్చేందుకు రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు
దేశం భద్రంగా ఉన్నప్పుడు అభివృద్ధి నూతన శిఖరాలను అందుకోగలదు ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు
అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన శాస్త్రవేత్తల బృందం నిన్న జిల్లాలోని దెందులూరులో పర్యటించింది అంతకుముందు ఏలూరు నగరానికి నీరందించే చెరువును పరిశీలించింది
ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారం కోసం ఫేస్బుక్ను అత్యధికంగా వినియోగిస్తుండగా ఇప్పుడు దాని స్థానంలో వాట్సాప్ వాడుతున్నారు
అభ్యుదయ త్మకమైన నవభారతం ఆవిర్భవిస్తుందని మోడీ ట్వీట్ చేశారు
సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి
ఐదవ విడత ఎన్నికలు జరుగుతాయి రష్యాకు చెందిన స్పుత్నిక్
దీంతో పాటుగా గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేస్తుంది తద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున మత్సకారులు ఉపాధి పొందుతున్నారని స్తున్నారు
పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ జపాన్కు చెందిన ప్రతి చేతిలోనూ మహిళల సింగిల్స్లో సింధు చైనాకు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయారు
మొదట్లో దీనిని ప్రారంభించినప్పుడు సంఘటన రోజుకు పదిహేడు సార్లు తెరిచేవారు
మహిళా సాధికారిత సంరక్షణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు
నాలుగు రూపాయల ఉండేది ఈ మిషన్ ప్రాజెక్టు చరిత్రాత్మక ఫలితం సాధించింది
ఇక్కడ కెన్యా ఎంబసీ బయట ఇంటి పనులు చేసే అనేక మంది కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు తమను స్వస్థలాలకు పంపించాలని కోరుతున్నారు స్వదేశానికి వెళ్లేందుకు విమాన టికెట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు
ఇంగ్లాడ్ బట్ స్ట్రేంజర్ థింగ్స్ దట్ టు
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది
చేస్తూ నూతన విద్యా విధానం ఉందని నరేంద్ర మోడీ అన్నారు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి రెండవ భూమిపూజ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు
మరణాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది రాష్ట్రాల్లో కేసులు కూడా తక్కువగా ఉన్నాయి
ప్రభుత్వాలు చేస్తున్నటువంటి క్రమంలో ఎన్కౌంటర్ మీద చేస్తున్నటువంటి క్రమంలో దీనిని మళ్లీ
ఇటీవల తొలిసారిగా ఆశా అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాలు పెంచిందని చెప్పారు
పండగను పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు తమిళిసై సౌందర్రాజన్ విశ్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ పార్థివదేహానికి ఈరోజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టు దిద్దుకుంటున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు
టూరిస్ట్ వస్తే కనీసం మూడు రోజులు ఉండాలని తీసుకొస్తే
కారణంగా జీఎస్టీ నష్టపరిహారం కొరతను సంబంధిత రాష్ట్రాలకు పూర్తిగా చెల్లించినట్లు చెప్పారు
ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్లో గతరాత్రి సౌదీలో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్థాన్ రెండు పరుగులతో ఓడించింది
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం జోరు ఇంకా కొన్ని
పోలీసులు ప్రాసిక్యూటర్లు సమన్వయంతో వ్యవహరించి నిందితులకు శిక్ష ఖరారు చేసే చర్యలు చేపట్టాలని కోరారు
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు అంతర్జాతీయ వేదికలపై భారత్ మద్దతుగా నిలుస్తున్నందుకు ఆ దేశ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు
ఈ పథకం కొత్త మైలురాయిని అధిగమించింది
నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు స్థలాలు అన్వేషించాలని కూడా జిల్లా కలెక్టర్ సూచించారు
ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉండడంతో
లోక్సభకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశం
మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని రిస్క్ తగ్గించవచ్చు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న దేశంలోని ప్రముఖ ఆర్థిక వేత్తలతో చర్చించారు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య లక్షా నాలుగువేల చేరిందని రాష్ట్ర పేర్కొంది
నమోదైంది దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది
ఆసుపత్రుల అవసరాలు తీరేలా గ్యాలన్ల కొద్దీ ఉత్పత్తి చేస్తున్నారు
మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా యువత నైపుణ్యాన్ని సంపాదిస్తున్నారని మోదీ అందరూ
పైన కట్టు కట్టుకోవాలి లోపల పెట్టి ఎంతసేపు మనం టాకింగ్ ఎబౌట్
ఎస్టీ చట్టంలో మార్పులు కోరుతూ
అంతకుముందు మంత్రి జగదీష్ రెడ్డి ఇతర అధికారులు గవర్నర్కు ఘన స్వాగతం పలికారు
ఆరువందల పది జీవో అనేటటువంటి ఒక అంశాన్ని చర్చిస్తూ
కేబినెట్ సెట్లో కార్నేషన్ కార్యదర్శిగా
దాని ద్వారా మేము లక్షమంది ఎకరాల సాగునీరు
రాసిన విధానం
అందరి వాడలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు
సభ్యులు విలువైన సలహాలు ఇచ్చారని వాటిని రక్షణ మంత్రి ప్రశంసించారని ఈ ప్రకటన తెలియజేసింది
జకీర్ నాయక్పై ఇతరులపై డబ్బు అక్రమాలకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా
అరేనాలో నిన్న జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్లో చెందిన
కాశ్మీర్లోయలో పర్యాటకుల కదలికలపై అన్ని ఆంక్షలు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ చర్య అమల్లోకి వచ్చింది
తర్వాత తర్వాత చిన్నోడు వెంకటేష్ బాబు
రైలు సర్వీసులు ప్రైవేటు భారీ మార్పులు తీసుకురానున్న తరుణంలో
న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిన్న బీజేపీ నాయకులతో ఆమె నాలుగు దఫాలుగా
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ జిల్లా కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లు వచ్చేఏడాది జరగనున్న పోలింగ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ఎన్నికల పర్యవేక్షిస్తున్నారు
అంతేనా బోరింగ్ దగ్గర నీళ్లు తాగడం
గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
ఓటింగ్ సరళిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వివి
రాష్ట్రంలో కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల ఇరవై దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని నూట పదహారు జిల్లాల్లో
నాగర్కర్నూలు జిల్లాలో మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు
నేను సినిమా చేయడం వల్ల ప్రిడిక్టబుల్
బ్యాక్ స్టోరీ అంటే సినిమాలో ఎక్కడా చెప్ప
పెద్ద పెద్ద గొప్ప కాదు టెల్లింగ్ అనేది సిటీ అనేది
వీరితోపాటు రెండు లక్షల అరవై వేల మందికి పైగా ఉపాధ్యాయులు రెండు వేల మందికి పైగా తల్లిదండ్రులు కూడా పేరు చేసుకున్నారు ప్రధానమంత్రి నాలుగు నిర్వహిస్తున్న పరీక్షపై చర్చ ఈసారి విధానంలో జరగనుంది
కరోనా గణాంకాలు పత్రికలు టీవీలు విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలి ఇరవై ఒకటి నుంచి ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా కరోనా పడుతుందన్న విషయాన్ని ప్రచారం చేయాలి
స్పీకర్ అందుకు నిరాకరించడంతో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
తాజా పరిస్థితిపై స్పందించింది రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైంది
అక్టోబర్ రెండో తేదీన దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ప్రభుత్వం నిర్వహిస్తుంది
సమాచార రంగంలో ఇస్రో నిర్వహిస్తున్న ప్రయోగాలు విప్లవాన్ని సృష్టిస్తున్నాయని సామాన్యునికి ముఖ్యంగా వ్యవసాయానికి ఉపయోగపడే మరిన్ని ప్రయోగాలకు రూపకల్పన చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు
మళ్ళీ ప్రతి ప్రబలుతున్న వైదిక మతం విశ్వంలో ఉన్నది
హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం దీనికి గట్టి గట్టి పట్టున్న చంద్రులు ముక్కోణపు నెలకొంది
ఇలా ఉండగా ఈ ఏడాది శీతాకాలంలో సాధారణం కంటే స్వల్ప అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి
హర్యానాలో ఉన్న టీవీలో ఫ్యాక్టరీ గత రెండేళ్లుగా గ్లోబల్ బ్రాండ్లు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది
ప్రస్తుతం అక్కడ సైనిక ఆధ్వర్యంలో కొనసాగుతోంది
ఇక్కడున్న ప్రతి ఒక్కరూ బ్రిటన్ వెళ్లాలని కోరుకుంటున్నారు
జాతికి మార్గ నిర్దేశం చేస్తాయని నరేంద్ర మోడీ అన్నారు
ఎంపీ వినోద్ మాట్లాడుతూ పిల్లలందరూ కార్తిని స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు
ఈ పథకం కింద ఒక దశలో ఒక కోటి లక్ష పంపిణీ చేస్తారు
రెండు అరటి ఇందుకు ఆమోదముద్ర వేసింది
విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా పెందుర్తి శారదా పీఠానికి చేరుకుని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలుసుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు రాత్రికి శ్రీవారు రానున్నారు
మంచినీటి కూడా ముఖ్యమైన వనరుగా ఇది ఉపయోగపడుతుంది
ఆకాశవాణి ద్వారా తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునే మన్కీబాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది
భారతీయ సంతతిలో డిజిటల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇష్టాగోష్టిగా ముచ్చటించనున్నారు ఉగ్రవాద సంస్థ గుట్టును తమిళనాడు పోలీసులు చేశారు ఇందుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు
భారత్ పై ఇతర దేశాలు ఆధారపడే స్థితికి చేరుకున్నామని ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు
ఇంతమంది కృష్ణగారు గాంధీగారి ఇంకా చాలా గొప్ప వాళ్ళందరూ వాళ్ళందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ
దీనిపై ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అధికారిక ప్రతినిధి
మూడువేల మూడు వందలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా
ఏలూరులోని వివిధ ఆసుపత్రిలో కనీసం రెండు మంది ఇంకా
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక క్షురకర్మ చేసిన వ్యాఖ్యల పట్ల మాజీ కేంద్ర మంత్రి
తీర ప్రాంతంలో దాదాపు యాభై లక్షల మంది ప్రజలు నివసిస్తుంటారు దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ తీర ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది
విలువైన సూచనలు సలహాలు అందించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు దేశ ప్రజలు తమ భావాలను ద్వారా తెలియజేయవచ్చని ప్రధానమంత్రి ఒక ట్వీట్లో పేర్కొన్నారు